హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ని గురువారం రాత్రి ఎంఐఎం ఆధీనంలో ఉన్న టిఆర్ ఎస్  ప్రభుత్వం పథకం ప్రకారం అరెస్టు చేశారు. దానికి కారణం ఏమిటి. అంబర్ పేట్ మెయిన్ రోడ్‌లో టీన్ దిన్ నమాజ్ చేయడం ప్రారంభించింది. హైదరాబాద్ ఇది మెజారిటీ ప్రాంతం. ఓ హిందువుగా బిజెపి ఎమ్మెల్యే దీనిని వ్యతిరేకించినప్పుడు, వారిని ఎలా అరెస్టు చేశారో చూడండి. స్వయంగా హిందూ అయిన పోలీసు కమిషనర్ ఎలా అరెస్ట్ చేయించారో చూడండి.

ఎమ్మెల్యే అయిన రాజా సింగ్‌ నే పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తే, సాధారణ హిందువుల పరిస్థితి ఎలా వుంటుంది. ఈ రోజు వదిలేస్తే రేపు కుప్పలు కుప్పలు నమాజు చేసేవారు పుట్టుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ తనను తాను ముస్లిం పార్టీగా ప్రకటించుకుంది. తెలంగాణలో మనము ఎన్నుకున్న  టిఆర్ఎస్ పై, ఎంఐఎం పార్టీ అధికారం చెలాఇస్తుంది. తప్పు చేసామేమో అనిపిస్తుందా ?

జమ్మూ కాశ్మీర్, బెంగాల్ & కేరళల పరిస్థితిని చూశాము, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చర్యలను అనుసరిస్తోంది. హిందువులు తమ మనుగడ కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. మీకు ఇంకా అర్థం కాకపోతే, ఎప్పటికీ ఎప్పటికీ అర్థం కాదు.  భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం మన బాధ్యతగా మారింది. ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు.

ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.  భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏకంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడం గమనార్హం.  ఈ వీడియో చూడండి మరియు అందరి దృష్టికి తీసుకురండి. మనమందరం రాజా సింగ్ కి మద్దతు ఇద్దాం.ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: