ఈ మధ్య కాలం మారింది..పెళ్లికి రెడీ అవ్వడంతో పాటుగా ఇద్దరు ఒకే అనుకోని..పెళ్లికి ముందే అన్నీ కానిచ్చే వారు చాలా మంది ఉంటారు.. అందుకే అలాంటి పిచ్చి కోరికలు పెళ్లనిపై కూడా తీర్చుకుంటారు.అలా చాలా మంది చేస్తుంటారు. అలా ఆడవాళ్ళను చాలా మంది హింసిస్తున్నారు..అలా కొందరు చేస్తున్నారు..పిచ్చి కోరికలు తీర్చుకున్నారు..అలాంటి మగాళ్లు పెళ్ళాంతో కోరికలు తీరలేక సుఖాన్ని పొందలేక గొడవలతో చూస్తుంటారు..

 

వివరాల్లోకి వెళితే.. ఓ జంట కొత్తగా పెళ్లి చేసుకున్నారు..అయితే అలా కొత్తగా చేసుకున్నా దంపతులు ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో హానీమూన్ కి వెళ్ళారు.. అక్కడ భర్త చెప్పిన కోరికలు తీర్చలేదని..ఆమెను నానా హింసలకు గురిచేశాడు.. అందుకే అమేను పూర్తిగా పిచ్చి తో కష్టపెట్టడు చివరికి అలా చేసి అడ్డంగా దొరికాడు.. చివరికి ఏమైందో చేస్తే షాక్ అవ్వాల్సిందే..

 

 

కొత్త పెళ్లి అయిన జంట హనీమూన్ కోసం ఊటికి కు వెళ్లారు. అక్కడే భర్త బాల్కనీ లో తనతో శృంగారంలో పాల్గొనాలని పట్టుబట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపం తాళలేక ఆమెను చితకబాదాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని భావనగర్‌కు చెందిన 21 సంవత్సరాల యువతికి గత నెల్లో పెళ్లయింది. అయితే పెళ్లి అయిన కొత్తలోనే అతడి ప్రవర్తన కాస్త విపరీతంగా ఉండేది. అయితే తాజాగా దంపతులు ఇద్దరు హనీమూన్ కోసం ఊటికి వెళ్లారు. అక్కడ తనకు బాల్కనీ లో సెక్స్ కావాలంటూ బలవంతం చేశాడు. 

 

అందుకు ఆమె వద్దని నిరాకరించింది. తన కోరికను కాదన్నదనే కోపంతో నిందితుడు ఆమెను చితకబాదాడు. దీంతో బాధిత యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు... సెక్స్ కావాలనుకొని కటకటాల్లోకి వెళ్ళాడు... పిచ్చి కోరికలు తీర్చుకోవాలని అనుకున్నారు..చివరికి ఊసలు లెక్కబెడుతున్నరు..

మరింత సమాచారం తెలుసుకోండి: