మహిళల పై ఆగాయిత్యాలు రోజు రోజు ఎక్కువవుతున్నాయి.. దిశ లాంటి చట్టాలు అమలులోకి వచ్చిన మహిళలను రక్షించడానికి కొత్త చట్టాలు వెలుగులోకి ప్రభుత్వం తీసుకొచ్చిన.. నది రోడ్డు పై రేప్ చేసిన వాడిని కుక్కను కాల్చినట్లుగా కాల్చి వేసిన కామాంధులు మాత్రం ఎక్కడిక్కడ మహిళలపై లైంగిక దాడులకు దిగుతున్నారు.. కామా వాంఛనను తీర్చుకొని అతి కిరాతకంగా చంపేసి చేతులు దులుపుకుంటున్నారు.. నవ సమాజం సిగ్గు పడేలా చేస్తున్నారు.. 

 

 

కామంతో కొట్టుకుంటున్న మృగాళ్లు తల్లి చెల్లి కూడా పడక సుఖం ఇస్తారని వారిపై కూడా దాడులు చేస్తూ వస్తున్నారు.. పాలు తాగిన రొమ్మునే గుద్దేస్తున్నారు..ఇకపోతే ఓ యువతి మూడు సార్లు అమ్మేసి వందలమంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆగ్రా ప్రాంతంలో వెలుగు చూసింది.. ఆగ్రా ప్రాంతానికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో కలసి నివాసం ఉండేది. ఆమెపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన ఓంవతి అనే మహిళ.. ఓ ఆస్పత్రి యజమాని, మరో గాజుల ఫ్యాక్టరీ యాజమానితో ముఠాగా ఏర్పడి యువతిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి ఆమె నిత్యం నరకం చవిచూసింది.

 

 

ఆ ముఠా ఓ వ్యక్తికి కొంత సొమ్ముతో అమ్మేశారు..అతను కొద్ది రోజులు ఉంచుకొని తన దగ్గర ఉన్న వారితో అతి కీరాతకంగా ఒకరి తర్వాత మరొకరితో అత్యాచారం చేయించాడు..తరువాత ఏడు నెలల గర్భంతో ఉన్న యువతిని పచాదియాపురకి చెందిన ప్రేమ్‌ సింగ్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. మళ్లీ అదే నరకం. ప్రేమ్ సింగ్.. మరికొందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఈ క్రమంలో తనకు ఆడపిల్ల పుట్టింది. చిన్నారిని పోషించడానికి కూడా ఇష్టపడని ప్రేమ్ సింగ్ ఆమెను రూ.2 లక్షలకు విక్రయించాడు. అనంతరం తల్లిని కూడా మరొకరికి అప్పగించాడు..

 

 

అంతటితో ఆ కామాంధులు వదలలేదు..ఆమెను మూడోసారి అమ్మేశారు. అక్కడ కూడా అవే వేధింపులు. సామాహిక అత్యాచారం. చావంటే భయపడిన ఆమె చేతికి అనుకోకుండా ఓ ఫోన్ వచ్చింది.. దాంతో తన తండ్రికి జరిగినవిషయన్ని చెప్పి కన్నీరు మున్నీరు అయ్యింది.. తండ్రి సమాచారం మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు.. వారి చేతిలో ఇంకెంత మంది మహిళలు బలయ్యారు అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం లో ఉన్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: