మరో సారి మళ్ళీ దారుణ సంఘటన. మరో స్త్రీ పై రేప్ చేసిన వార్త ఆలస్యం గా వెలుగు లో కి వచ్చింది. ఇటీవలె జరిగిన ఈ వార్త పై వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ఓ మహిళ (19) తన భర్త తో పాటు బంధువులు ఇంటికి వెళ్ళుటకి పానీపట్ వెళ్ళారు ఈ పంజాబ్ దంపతులు.
 
 
సన్నిహితులు అయిన వారు వారికి 20 వేల రూపాయిలు ఇస్తాం అంటే వారి దంపతులు అక్కడే ఉన్న ఓ టోల్ ప్లాజా దగ్గర ఆగారు. అప్పటి కే 11 అయ్యింది సమయం. అయితే నిజం గా ఆ టోల్ ప్లాజా దగ్గర ఆ చీకట్లో ఆగడం ప్రమాదం. కానీ ఆ డబ్బు కోసం వారు అక్కడ ఆగ వలసి వచ్చింది.
 
 
ఈ జంట కేవలం డబ్బులు సన్నిహితులు తెస్తాం అంటేనే అక్కడ ఆగారు. కానీ ఆ డబ్బు ఏ ప్రమాదానికి దారి తీసింది. ఇది నిజం గా అనుకోని సందర్భం. ముంచుకొచ్చిన ఘోరం. అయితే నిజం గా ఈ వార్త ఎంతో ప్రమాదం అనే చెప్పాలి. అయితే టోల్ ప్లాజా దగ్గర ఆగిన వీరు అక్కడ ఉన్నారు. ఇంత లో ఆమె మూత్ర విసర్జన కోసం బయట కి వచ్చింది.
 
 
ఒంటరిగా ఉన్న ఆమెని గమనించి ఇద్దరు వ్యక్తులు కాళీ ప్రదేశం లో కి తీసుకుని వెళ్ళారు. అయితే వారు ఆమె పై అగాయిత్యాని కి పాల్పడ్డారు. కనీ ఆ ఇద్దరూ వారి ఫోన్ నంబర్స్ ఇచ్చి మరి ధైర్యం గా వెళ్ళి పోయారు. ఆ నెంబర్ ప్రకారం వెతికారు పోలిసులు. టోల్ ప్లాజా దగ్గర చిప్స్ విక్రయించే వారిగా కనిపెట్టారు. మేఘనాధ్, సోనూ అని తెలిసి అరెస్ట్ చేసారు పోలీసులు
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: