చంద్ర బాబు ప్రాణ స్నేహితుడి
జయంతి నేడు. ఇందు వల్ల చంద్ర బాబు నాయుడు ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అంతే కాకుండా ఎంతో ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.
కేంద్ర మాజీ
మంత్రి టీడీపి సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడు
జయంతి సందర్భం గా చాలా ఎమోషనల్ అయ్యాడు చంద్రబాబు.
జయంతి సందర్భం గా టీడీపి నేతలు మరియు దివంగత ఎర్రన్నాయుడు చేసిన సేవల ని గుర్తు చేసుకున్నారు. కేవలం ప్రజలని మత్రమే కాదు. అన్న గారిని సైతం ఆకట్టుకున్న ఘనత ఉంది ఎర్రన్నాయుడు కి. దివంగత ఎర్రన్నాయుడు
జయంతి కి
లోకేష్ కూడా ట్వీట్ చేసాడు. ఎనలేని కృషి తో, స్వార్ధం లేని సేవల లో ఎర్రన్నాయుడు గారు చేసిన
సేవ అమోఘం.
ఆయన ప్రజా ఆదరణ, అభిమానం ని సంపాదించు కున్నారు. అంతే కాకుండా ఎర్రన్నాయుడు ప్రజల కి చేసిన సేవని చెప్పు కోవడం ఎంతో ముఖ్యం. ఆయన
జయంతి సందర్భం గా పలుమార్లు ఆయన చేసిన సేవల్ని అన్నింటినీ కుటుబం అలానే టీడీపి నేతలు తలచు కున్నారు.
కల్మషం లేని
సేవ తో ఎంతో
సేవ చేసారు దివంగత ఎర్రన్నాయుడు. అలానే మూడు దశాబ్ధాల పాటు ఉన్న రాజకీయ అనుభం లో ఎన్నడు ఇంత మచ్చ కూడా పడని పరిపాలన ఆయన చేసారు అని గర్వం గా చెప్పుకో దగ్గ విషయం అని అన్నారు. ప్రాణ స్నేహితుడు
జయంతి పై ఎమోషనల్ అయిన చంద్రబాబు ట్వీట్ చేసి ఆయన సేవలని గుర్తు చేసుకున్నాడు. ఆయన చేసిన
సేవ అమోఘం అంటూ ఎర్రన్నాయుడు గారిని పలుమార్లు తలచుకున్నారు.
స్వర్గీయ దివంగత ఎర్రన్నాయుడు
జయంతి సందర్భం గా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు అలానే ఆయన సోదరుడు అయిన అచ్చెన్నాయుడులు తలచుకుని స్మృతి కి నివాళులు అర్పించారు.