తాజాగా మిరియాలగూడ లో ఉన్న శవం కలంకలం రేపుతోంది. అది మారుతీరావు షడ్డు కావడం వల్ల మరీ సెన్సేషన్ అవుతోంది. అప్పుడు కూతురి ప్రేమని నిరాకరించి
ప్రణయ్ ని చంపించిన మారుతీ రావు షడ్డు లో ఉన్నది ఎవరి శవం అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అక్కడి నుండి కుళ్ళిన వాసన వస్తోంది అని ఆరా తీసారు స్థానికులు. అయితే పోలిసులు వచ్చి పరిశీలించగా అక్కడ ఒక శవం ఉన్నట్లు సమాచారం బయట పడింది. శవం దొరికింది కానీ అది ఎవరు అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
అయితే ఆ శవం గుర్తు పట్టని స్థితి లొ ఉండడం వల్ల ఎవరు అన్నది స్పష్టం కావడం లేదు. అయితే ఆ శవం మగ అతను అని మాత్రం తెలుస్తోంది. మిగిలిన వివరాలు మాత్రం ఇంకా తెలియ లేదు. అయితే అంచన ప్రకారం ఆ మనిషి 30 నుండి 40 ఏళ్ళ మధ్య వయస్సు వాడు అని అంచనా వేసారు.
అది కాకుండా ఎప్పడో జరిగినది కాకుండా ఉన్నట్లు తెలియ నుంది. అదీ కాకుండా గత వారం పది రోజుల క్రితం జరిగిన సంఘటన లాగానే కనపడుతోంది అని స్పష్టం అవుతోంది. కానీ ఎవరన్నది, ఎప్పుడన్నది ఇంక తెలియ లేదు.
మిర్యాలగూడ లోని అద్దంకి-నార్కట్పల్లి హైవే దగ్గరున్న రెలయన్స్
పెట్రోల్ బంక్ ఎదురుగా ఓ షెడ్డు ఉంది మారుతీ రావు కి.
అయితే గతం లో అక్కడ హోటల్ ని నిర్మిద్దాం అనుకున్నాడు. కానీ రోడ్డు కావడం వల్ల దుమ్ము ఎక్కువగా ఉండడం వల్ల నిర్మిచకుండా షెడ్డు అలానే వదిలేసాడు. బ్లూ కలర్ షర్ట్ జీన్స్ ఫ్యాంట్, వాచ్ ఉన్నాయి. ఎవరైనా
మర్డర్ చేసారా, లేక ఎవరైనా ఏక్సిడెంట్ చేసారా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.