గతం లో
రోజా హిరో
అర్జున్ తో మొక్కలు నటించారు. ఆ వార్తలు, ఫోటోలు అప్పుడు సోషల్
మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా
రోజా నటి కుష్బూ తో మొక్కలు నాటించినట్లు తెలియనుంది. అయితే ఈ వార్త ఇప్పుడు తాజాగా సంచలనం అవుతోంది సోషల్
మీడియా లో.
మొక్కలు నాటడం ముఖ్యం, పర్యావరణాన్ని కాపాడడం అత్యవసరం అని నటులు సైతం వారి అడుగులని వేస్తూ తెలియ జేస్తున్నారు. అయితే ఇటీవలే చేస్తున్న ప్రయత్నం జనం లో కి వెళ్ళాలని నటులు నేను సైతం అంటున్నారు.
తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి
సంతోష్ కుమార్ ఈ ఛాలింజ్ ని ప్రారంభం చేసారు.
దీనికి గ్రీన్
ఇండియా ఛాలెంజ్ అని పేరు పెట్టి జనం లో కి తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం లో సెలబ్రెటీస్ వారి స్పందన తో ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి ఎంత గానో కృషి చేస్తున్నారు. ఎవరికి వారు చెయ్యడమే కాక తోటి సెలబ్రెటీస్ కి ఛాలెంజ్ ని విసురుతున్నారు. అయితే అప్పుడు
హీరో అర్జున్ పాల్గొనగా ఇప్పుడు ఖుష్బూ పాల్గొన్నది.
రోజా వనం పేరిట ఈ కార్యక్రమం నిర్వహించింది
ఎమ్మెల్యే రోజా.
అయితే ఇందులో ఖుష్బూ పాల్గొని మొక్కలు నాటింది. ఈమె మొక్కలు నాటడమే కాక పలువురి యాక్టర్స్ కి ఛాలెంజ్ విసిరింది. తోటి యాక్టర్స్ అయిన మీన,
సుహాసిని, డాన్సర్ బింద్రా ల కి ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరింది ఖుష్బూ. అయితే ఈ వార్త ఇప్పుడు తాజాగా సంచలనం అవుతోంది సోషల్
మీడియా లో. గ్రీన్
ఇండియా ఛాలెంజ్ అని పేరు పెట్టి జనం లో కి తీసుకెళ్తున్నారు.