తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పోసాని కృష్ణ మురళి. రచయితగా నిర్మాతగా  దర్శకుడిగా విలక్షణ నటుడిగా ఇలా తెలుగు చిత్రం పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మంచి పేరుంది. ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో రక్తికట్టించ గల సత్తా  krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి సొంతం. అయితే విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళికి వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం అన్న విషయం తెలిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ పల్లెత్తు మాట అన్న అసలు ఊరుకోరు నటుడు పోసాని కృష్ణ మురళి తనదైన సస్టైల్ లో  విమర్శలు చేస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటారు. 

 

 

 

 తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిమీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తాను అలగటం కానీ  జగన్ తనపై అడగడంకానీ ఈ జన్మకు జరగని పని అంటూ స్పష్టం చేశారు నటుడు పోసాని కృష్ణమురళి. ఎన్నికల సమయంలో ఒక్కసారి జగన్ కు ఓటు వేయమని ప్రజలకు సూచించాను  అని ఒకసారి సీఎం అయ్యాక ఆయనకే  పదేపదే ఓటేస్తారని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తెలిపారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాస్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గా మారిన తరువాత కూడా... ఆయన పక్క నుండి తాను ఇంకా ఏం చెప్పగలను అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి పదవులపై ఆశ లేదు అంటూ తెలిపిన పోసాని కృష్ణ మురళి... తాను  సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అంటూ తెలిపారు. కొన్ని నెలల క్రితం తనను ఏదైనా పదవి కావాలా అనే విషయంలో సంప్రదించారని.. కానీ తాను మాత్రం అందుకు అంగీకరించలేదు అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు

 

 

 

 అమరావతి ప్రాంతం మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన అంటూ నటుడు పృథ్వి చేసిన వ్యాఖ్యలను ఖండించిన తర్వాత... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీపై  అసంతృప్తి తో వున్నట్లు భావించవచ్చా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు... జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అలా భావించలేదు అంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కులపిచ్చి అసలు లేదు అంటూ వ్యాఖ్యానించిన పోసాని కృష్ణమురళి... ఆయన గురించి తనకు పూర్తిగా తెలుసుకున్న  తర్వాతనే జగన్కు సపోర్ట్ చేస్తున్నాను అంటూ తెలిపారు. పృథ్వి లాంటి వాళ్ళు చేసే పిచ్చి వ్యాఖ్యలతో జగన్ విశ్వసనీయత ఏం కావాలి అని ఆవేదన కలిగిందని... అందుకే పృథ్వి వ్యాఖ్యలను ఖండించారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: