పెళ్ళైన తర్వాత చాలా మంది పిల్లలు వెంటనే వద్దనుకునేవాళ్ళు ఉంటారు. వెంటనే పిల్లలు పుట్టడం వల్ల అన్నీ బాధ్యతలు పెరిగి లైఫ్ని ఎంజాయ్ చేయలేమనే ఉద్దేశంతో వెంటనే పిల్లలను కనడం ఇష్టపడరు. మరికొంత మంది తమకుండే బాధ్యతల వల్ల పిల్లలు కనడాన్ని పెండింగ్ పెడుతుంటారు. ఇలా ఒకొక్కళ్ళు ఒక్కో సమస్యతో కొంత సమయం తీసుకుని పిల్లలను కంటుంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కండోమ్స్ని వాడుతుంటారు. అయితే ఇది చాలా మంచిది. కానీ దీని వల్ల చాలా మంది భర్యాభర్తలు లైంగిక సుఖానికి తృప్తిచెందలేరు. దాంతో చాలా మంది మగవారు కండోమ్స్ వాడటానికి పెద్దగా ఇష్టపడరు.
దీంతో గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. కాని అవి మంచిది కాదు అని వైధ్యులు చెపుతున్నారు. అవి ఒకసారి వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టడం చాలా కష్టం అంటున్నారు వైద్యులు. అయితే అది చాలా వరకూ నిజమన్న విషయం కూడా ఇటీవలె చేసిన ఓ సర్వేలో ప్రూవ్ అయింది. అలా మందులు వాడే బదులుగా వేపాకు జ్యూస్ తాగడం మంచిదంటున్నారు. లేదంటే వేపాకు నమిలేసి మింగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని వల్ల గర్భం రాదు అని అంటుంటారు. లేదంటే మరికొంత మంది ఏమి చెపుతున్నారంటే గర్భం రాకూడదంటే శృంగారం చేసే సమయంలో స్త్రీ యోని వద్ద కాస్త వేప నూనె రాసినా కూడా అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.
గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాక వాటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అలా కాకుండా గర్భ నిరోధక టాబ్లెట్లు వాటడం వల్ల గర్భం రావడం ఒక్కటే ఇబ్బంది కాకుండా చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక ఒక్కోసారి జ్వరమొచ్చి ఆరోగ్యం క్షీణించిపోయే ప్రమాదం చాలానే ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.