కామం కళ్ళు మూసుకుని ఉంటుంది అని అంటారు. సరిగ్గా ఇక్కడ ఆలాగే జరిగింది, 14 ఏళ్ల  వయసు ఉన్న అబ్బాయితో పెట్టుకున్న అక్రమ సంబంధం ఏకంగా ఆమె ప్రాణాలే తీసేసింది. భర్త,  ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న సంసారం మితిమీరిన కామ వాంఛ చివరికి ఆమె ప్రాణాలు తీసేసింది. అంతేనా అభం శుభం తెలియని ఆ బాలుణ్ణి నేరాస్తుడి నీ చేసింది. వివరాల్లోకి వెళ్తే బీహార్‌‌లోని శంబుద్దిమిడిలోని అరాషి కర్షాప్ ప్రాంతానికి చెందిన షీలా దేవి కి(35) మిథున్ దాడియా అనే వ్యక్తి తో  కొన్నాళ్ల క్రితం వివాహమైంది. 

 

వీరికి కోమం కుమార్ (6), సత్యం కుమార్ (4) తులసి (2) ముగ్గురు పిల్లలు.  ఉపాధి కోసం మిథున్ కొన్నాళ్ల క్రితం భార్యబిడ్డలతో కలిసి తమిళనాడులోని తిరువూర్‌కు వలస వచ్చాడు. ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా చేరి కొంగునూర్ మెయిన్‌రోడ్డులో అద్దెంట్లో కాపురం పెట్టాడు. అదే ప్రాంతంలో బీహార్ కు చెందిన 14 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో పాటు బనియన్ ఫ్యాక్టరీ లో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మిథున్, షీలాదేవి దంపతులకు ఈ బాలుడి తో పరిచయం పెరిగింది. 

 

బాలుడు రోజూ వారింటికి వెళ్తూ అంకుల్, ఆంటీ అని పిలుస్తూ కొన్నాళ్లకు కుటుంబసభ్యుడిగా మారిపోయాడు. ఆ పిల్లాడు ఎక్కువ సమయం వారి ఇంట్లోనే గడిపేవాడు.  మిథున్‌కు ఎక్కువగా నైట్ డ్యూటీకి వెళ్ళినపుడు ఆ బాలుడు రాత్రి సమయంలో వారింట్లోనే ఎక్కువ ఉండేవాడు. ఇదే క్రమంలో షీలా దేవి ఆ బాలుడితో చనువు పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త నైట్ డ్యూటీకి వెళ్లగానే పిల్లలను పడుకోబెట్టి ఆ బాలుడితో కామకలాపాల్లో మునిగితేలేది. ఓ రోజు మిథున్ ఏదో పనిమీద బయటకు వెళ్లగా షీలా ఆ బాలుడికి కబురు పంపింది. 

 

ఇద్దరూ బెడ్రూమ్‌లో రాసలీల్లో మునిగి ఉండగా మిథున్ సడెన్‌గా వచ్చాడు. పిల్లలు ఓ గదిలో ఆడుకుంటుండగా భార్య కనిపించకపోవడంతో ఇంట్లో అంతా వెతుకుతుంటే అదే సమయంలో బెడ్రూమ్‌లో నుంచి అరుపులు విని కిటికీ నుంచి చూసి షాకయ్యాడు. వారిద్దరిని పట్టుకుని మందలించాడు. చిన్న పిల్లాడితో అక్రమ సంబంధం ఏంటి? అంటూ భార్యను మందలించి,  ఇలాంటి పనులు చేయొద్దని బాలుడిని హెచ్చరించి పంపేశాడు. జనవరి నెలలో సంక్రాంతి రోజున అక్రమ సంబంధంపై దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. 

 

దీంతో సహనం కోల్పోయిన మిథున్ బీహార్ తిరిగి వెళ్లిపోదాం అనడం తో తాను రానని షీలా తెగేసి చెప్పింది. దీంతో మిథున్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని  స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఇం ఎవరి అడ్డు లేకపోవడంతో షీలా మరింత రెచ్చిపోయిది. ఆ బాలుడితో ఏకంగా తన ఇంట్లోనే కాపురం పెట్టేసింది. అతడిని ఫ్యాక్టరీకి వెళ్లనీయకుండా తన లైంగిక కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. అతడిని సెక్స్ బానిసగా మార్చేసింది. ఆ కుర్రాడు ఆసక్తి లేదు అని అన్నా సరే షీలా ఊరుకునేది కాదు. శుక్రవారం షీలా దేవి, బాలుడు పిక్నిక్ వెళ్లి వచ్చారు. 

 

కాసేపటికే కోరిక తీర్చాలని ఆమె బాలుడిని అడిగింది. అయితే తాను తిరిగి తిరిగి అలిసిపోయానని, ఇప్పుడు తన వల్ల కాదని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. బట్టలు విప్పేసి అతడి పక్కన పడుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఎంత చెప్పినా వినకుండా కామ కోరికలతో రెచ్చగొడుతున్న  షీలాను అతడు వెనక్కి తోసేసి వెంటనే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. భర్త, ముగ్గురు పిల్లలతో హాయిగా సాగుతున్న సంసారాన్ని షీలా నాశనం చేసుకోవడమే కాకుండా ప్రియుడి చేతిలో ప్రాణాలు కూడా కోల్పోయింది. 

 

శుక్రవారం ఇంటి తలుపులు తీసి ఉండటం, లోపల ఎటు వంటి శబ్దం లేకపోవడం తో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూసేసరికి షీలా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానికులు ఆమెను ఎవరో గొంతు కోసి చంపేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కొద్దిరోజులుగా షీలా ఇంట్లో బాలుడి తో కలిసి ఉంటుందని స్థానికులు చెప్పడంతో పోలీసులు అతడిని గాలించి పట్టుకున్నారు. విచారణలో తానే ఆమెను చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే షీలాను ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా బాలుడు చెప్పిన విషయాన్ని విన్న అందరికీ దిమ్మ తిరిగినంత పనయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: