భర్త ఉండగా నే మరొక అబ్బాయి తో సంబంధం పెట్టుకోవడమే కాకుండా భర్తను చంపేసిన ఘటన నెల్లూరు లో చోటు చేసుకుంది.. వేదాయపాళెం పరిధిలో ని కొత్తూరు ఫైరింగ్‌ రేంజ్‌ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో మృతదేహం ఉందని వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాని కి చేరుకుని పరిశీలించారు. ఆ హత్య జరిగి అప్పటికే పది రోజులు అయి ఉండొచ్చని అంచనా వేసిన పోలీసులు క్లూస్ కోసం క్రైమ్ స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

 

అయితే ఘటన స్థలం లో ఎలాంటి ఆధారాలు లభించక పోవడం తో సమీపంలో ని సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ టవర్ పరిధిలోని కాల్ డేటాను విశ్లేషించారు. అయినా ఎలాంటి క్లూ దొరక్కపోవడం తో తలలు పట్టుకున్నారు పోలీసులు.అయితే చాలా రోజుల కు ఓ అబ్బాయి తన తండ్రి కనిపించలేదని ఫిర్యాదు చేసాడు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. 

 

 


వలస వచ్చిన కుటుంబం లో అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి భార్య అత్యంత కిరాతకం గా హత్య చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేట మండలం యాంబరం గ్రామానికి చెందిన సూర్యనారాయణ, భద్రమ్మ దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తెకు వివాహం జరిపించారు. రెండో కూతురు చదువుతకుంటోంది. 

 

 


అయితే సొంత ఊర్లో పనుల్లేక పోవడంతో రెండేళ్ల కిందట నెల్లూరు నగరాని కి వలస వచ్చారు. దంపతులిద్దరూ భవన నిర్మాణ కార్మికులు గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.. అయితే ఆయన అలా బయటకు వెళ్ళగానే ఆరో వ్యక్తితో సన్నిహిత్యం ఏర్పడింది. అలా అక్రమ సంబంధం పెట్టుకుంది.. అయితే భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను పైకి పంపించారు. ఇప్పుడు ఊసలు లెక్క బెడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: