టిక్ టాక్ ఎంతటి వాడినేయినా సెలెబ్రెటీగా మార్చేస్తుంది.. ఆ విషయం తెలిసిందే.. అయితే ఈ టిక్ టాక్ వల్ల చాలా మంది క్రూరులుగా మారుతున్నారు. మరికొందరు సెలెబ్రెటీలను విర్రవీగుతున్నారు. అందుకే చాలా మంది పిచ్చి పారకాస్తగా మారుతుంది. ఇలా టిక్ టాక్ ద్వారా ఏర్పడిన పరిచయాలు దారుణానికి దారి తీసున్నాయి. వావి వరుసలు మరిచి మరి వింతగా ప్రవర్తిస్తున్నారు. 

 

 

అసలు విషయానికొస్తే.. టిక్‌ టాక్‌కు బానిసై ముక్కూముఖం తెలియని వ్యక్తులన నమ్మి బలైపోతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. టిక్ టాక్‌లో సరదాగా మొదలైన పరిచయాలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో తాజాగా దారుణ సంఘటన వెలుగుచూసింది. టిక్ టాక్ కారణంగా పరాయి వ్యక్తితో పరిచయం చివరికి మహిళ ప్రాణం తీసింది. నోయిడాలో తన కొడుకుతో కలసి నివాసం ఉంటున్న ఓ మహిళ టిక్ టాక్ ఫ్రెండ్ చేతితో దారుణ హత్యకు గురైంది.

 

 

 

అయితే ఆమె ఎప్పుడు టిక్ టాక్ లో చురుకుగా ఉంటూ వీడియో లను పోస్ట్ చేస్తూ వస్తుంది.. అయితే ఆమె వీడియోలను ఓ కుర్రాడు లైక్ చేస్తూ వచ్చాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది.. ఆమె భర్త ఉద్యోగం నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. కొడుకుతో కలసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకి హోటల్‌లో పనిచేసే అనే యువకుడితో పరిచయమైంది. టిక్ టాక్‌, లైకీ యాప్‌లో ఇద్దరూ వీడియోలు అప్‌లోడ్ చేస్తుండే వారు. అలా ఏర్పడిన పరిచయం వయస్సుతో సంబంధం లేకుండా స్నేహంగా మారింది. యువకుడు ఆంటీతో క్లోజ్‌గా ఉండేవాడు.

 

 


ఆమెను  డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఆమె డబ్బులును ఇవ్వడానికి నిరాకరించడంతో కోపానికి లోనైనా అతను ఏ ఇంటికొచ్చి  మరి ఊగిపోయిన కుమార్ ఆమెను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికొచ్చిన ఆమె ఎంతసేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో ఎలాగో లోపలికి ప్రవేశించాడు. అనుమానం వచ్చిన పోలీసులు హత్య చేశారని నిర్దారింఛి కేసును  నమోదు చేస్తున్నార.. 

మరింత సమాచారం తెలుసుకోండి: