పిల్ల అందం గా ఉందని,, ఓ వ్యక్తి 5 లక్షల ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నాడు. అయితే, భర్తకు, అత్త వారింటికి భారీ షాక్  ఇచ్చింది.. కొద్దీ రోజులు బాగానే నటించి అందరిని నమ్మించింది. అను కోకుండా ఓ రోజు ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో ఉడాయించి కుటుంబాని కి పెద్ద షాక్ ఇచ్చింది. అసలు విషయాలు తెలుసు కున్న భాదితిథులు పోలీసుల ముందు తమ గోడు ను వెళ్ల బోసుకున్నారు. 

 

 

 

వివరాల్లోకి వెళితే .. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ని ఉదయ్‌పూర్ జిల్లా గుడ్లీ గ్రామం లో జరిగింది. ముఖేశ్ సేథియా అనే యువకుడు ఇండోర్ అమ్మాయి స్వప్న ను పెళ్లి చేసు కున్నాడు. అమ్మాయి చాలా అందంగా ఉండటం తో రూ.5 లక్షల ఎదురు కట్న మిచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంబంధాన్ని ఓ పెళ్లిళ్ళ పేరయ్య కుదిర్చాడు. ఇంత వరకు బాగా నే ఉంది.

 

 

 

వివాహం తర్వాత జరగాల్సిన తంతును ఇష్టం లేనట్లు ప్రవర్తించింది. దీనితో భయపడుతోందని అనుకున్న భర్త ను మెల్ల మెల్లగా దూరం పెడుతూ వచ్చింది. కానీ, ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యుల తో ప్రేమ గా మసలుకుంటూ వచ్చింది. అదే సమయంలో ఆమె రహస్యం గా చాటింగ్ చేస్తున్న విషయాన్ని భర్త గమనించి.. చూసీ చూడనట్టుగా వ్యవహరించాడు.

 

 

 

 

పెళ్లయిన కొన్ని వారా ల తర్వాత ఉన్నట్టుండి స్వప్న మాయ మైంది. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించక పోవడం తో హడలి పోయిన ముఖేశ్ చాలా చోట్ల గాలించి నా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడం తో భర్త పోలీసుల ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనికి వీస్తూ పోయే నిజాల ను బయటపెట్టారు. ఆమె ఓ దోపిడీ ముఠా కు చెందిన అమ్మాయిగా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: