ఆడవాళ్ళు పెళ్ళయితే భర్త సర్వస్వం అని బ్రతకాలి...కానీ ఈ మధ్య రోజుల్లో ప్రియుడు మీద మోజుతో మరో మగాడిని సుఖాన్ని కోరుకుంటున్నారు భార్యలు.. ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయాలను సమజాం గుర్తించలేక పోవడం గమనార్హం..సిగ్గుతో తల దించుకోవాలి.. అలా చేస్తున్నారు..అయితే ఇక్కడ మ్యాటరెంటంటే శరీర సుఖం కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన అందరినీ ఆలోచింప చేస్తుంది..

 

 

వివరాల్లోకి వెళితే... అనుమానం, పరాయి వ్యక్తిపై మోజుతో కట్టుకున్న వాళ్లనే కిరాతకంగా చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన యూపీలో చోటుచేసుకుంది. మొహమ్మద్‌పూర్ పరిధిలోని చార్‌బాగ్ ప్రాంతానికి చెందిన ధ్యాన్ సింగ్, ఆర్తీ సింగ్. తన ప్రియుడు మాటలు విని కట్టుకున్న భర్తను పైకి పంపండి...

 

 

భర్త ధ్యాన్ సింగ్ కూలీ పనుల కు వెళ్తుంటాడు. రోజూ మద్యం తాగి వస్తుండడం తో భార్య నిత్యం గొడవ పడుతుండేది. ఈ నేపథ్యం లో ఆమెకు ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో అక్రమం సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయం లో ఆర్తీ సింగ్ ప్రియుడి తో రాసలీలలు సాగించేది. ప్రేమ్ సింగ్‌కి అప్పటి కే వివాహ మై ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసేవారు.

 

 

 

ఈ ఇద్దరి సంబంధాని కి భర్త అడ్డు పడుతున్నానని..ప్రియుడితో కలసి భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసింది. భర్తను దారుణంగా చంపేసి రోడ్డు పక్కన పడేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపించి అన్ని కోణాలలో కేసును పరిశీలించారు..అయితే భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారించగా అసలు రంగు బయటపడింది..ప్రియుడితో భార్యను అరెస్ట్ చేశారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: