దేశం అన్నింట్లో ముందుకు వెళుతుంది అంటే వాణిజ్య పరంగా అని చాలా మంది అనుకుంటారు.. అంతకు మించిన విదంగా క్రైమ్ రేటు కూడా బాగా పెరుగుతుంది.. ముఖ్యం గా మహిళల పై అఘాయిత్యాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. సినిమాలు మించిన విదం గా జరుగుతున్నాయి. రోజుకు దేశంలో లక్ష మంది మహిళల పై లైంగిక దాడి జారుతుగుతుందని ఇటీవలే సర్వ్ వెల్లడించింది.. 

 

 


అవునండి నిజ్జమే కామాంధుల దాహానికి బలి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. లేడీ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. పెట్రోల్ మంటల్లో కాలిబూడిదై న టీచర్ మృతదేహాన్ని చూసిన పని మనిషి షాక్‌కు గురైంది. భయపడిపోయిన ఆమె విషయాన్ని స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

 

 

 

పెట్రోల్ మంటల్లో కాలిబూడిదైన స్థితిలో ఉపాధ్యాయురాలి మృతదేహం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. వీరులపాడు మండలం జూలూరు హై స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కార్యంపూడి నాగమణి తెల్లారేసరికి శవమై తేలింది. పెట్రోల్ మంటల్లో కాలిబూడిదైంది. అలా ఇంటికొచ్చిన మనిషికి కాలి మాంసం ముద్దగా మారిన టీచర్‌ని చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సమాచారంఅందించారు . అందరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

 


వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ఇంటి పరిసరాలను పరిశీలించారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.అనుమానాస్పద మృతి చెందిన ఆమె మరణం వెనకాల అసలు  అన్న విషయాలను దర్యాప్తు చేసగటున్నారు 
..  

మరింత సమాచారం తెలుసుకోండి: