ఆడవాళ్ళూ అంటే సున్నితమైన మనసు కలిగి ఉంటారు.. ఏదైనా కూడా సులువుగా పట్టేసుకుంటారు. అందుకె ఆడవాళ్లు కొన్ని సార్లు మోసపోతూ ఉంటారు.అదునుగా చూసుకున్న మగవాళ్ళను యిట్టె మోసం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళూ గుడ్డిగా నమ్మి మోసాలకు గురవుతున్నారు. స్వాముల పేరుతో అమ్మాయిలను మోసం చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అసలు విషయానికొస్తే ఓ స్వామితో ఓ ఆంటీ ఎఫైర్ పెట్టుకుంది. 

 

 


అక్రమ సంబంధం ఓ పచ్చని కాపురంలో చిచ్చు రేపిన ఘటన ఇది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, అతణ్ని అంతమొందించేందుకు జ్యోతిష్యుడితో కలిసి పథకం పన్ని, దారుణంగా హత్య చేసిన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బిహార్ రాజధాని పట్నా పట్టణంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలో నివాసముండే ఓ వ్యక్తి సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఇతని భార్య టైలరింగ్‌ దుకాణంలో పని చేస్తోంది.

 

 


ఈ విషయాన్ని పసిగట్టిన భర్త వివాదానికి పోకుండా ఆ సంబంధాన్ని వదులుకోమని కోరాడు. అయినా ఆమె వినలేదు. అప్పటి నుంచి ఆ జ్యోతిష్యుడు అప్పుడప్పుడు బాధితుడి ఇంటికి వస్తూ పోతూనే ఉన్నాడు. భర్త ఇటు జ్యోతిష్యుడికి చెప్పినా వినకపోవడంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హెచ్చరించినా జ్యోతిష్యుడు పట్టించుకోలేదు. అయినా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. 

 

 


అయితే స్వామితో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని తొలగించుకోవాలని అనుకుంది. గత రాత్రి మాట్లాడాలని జ్యోతిష్యుడ్ని ఇంటికి పిలిచింది. అదే సమయంలో భర్తకు, జ్యోతిష్యుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే జ్యోతిష్యుడు భర్తను కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన కన్నయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. దీంతో  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. చివరికి పోలీసులకు చిక్కాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: