దేశ వ్యాప్తంగా అక్రమసంబంధాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అక్రమసంబంధాల వల్ల దంపతుల జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తాయో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. నిత్యం ఈ విషయానికి సంబంధించిన వార్తలను వింటూనే ఉన్నాం. నైతిక విలువలను మరచి బంధాలను బలిపెడుతూ సాగిస్తున్న వివాహేతర సంబంధాలు విషాదాలుగా మారుతున్నాయి. శారీరక సౌఖ్యాల కోసం విజ్ఞత మరిచి మానత్వాన్ని తాకట్టు పెడుతున్న ఉదంతాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తాజాగా యూకేకు చెందిన జూలీ అనే మహిళ లేటు వయస్సులో మైనర్ బాలురతో కామ కోరికలు తీర్చుకుని ఇప్పుడు జైలుపాలైంది.
మరో విషయం ఏంటేంటే.. ఆ ఇద్దరు బాలురు ఆమె కూతుళ్లకు ప్రియులు కావడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన జూలీ వయసు 50 ఏళ్లు. టీనేజీ వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు ఉన్నా ఆమె కోరికలను మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయింది. దీంతో ఆమె కామ వాంఛలు తీర్చుకోవడానికి నీచపు ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే కూతుళ్ల బాయ్ఫ్రెండ్స్నే వాడుకుంది. వారిని తన అందచందాలతో రెచ్చగొట్టి ఆ ఇద్దరు మైనర్ బాలురను వలలో వేసుకుంది. వారిని ఇంటికి రప్పించుకుని సెక్స్లో పాల్గొనేలా చేసింది.
అంతేకాకుండా.. ఇద్దరితో ఒకేసారి సెక్స్లో పాల్గొనేది. ఇలా సుమారు 20 సార్లకు పైగా ఆమె వారితో శృంగారం చేసింది. అయితే సదరు బాలురు తమకు ఓపిక లేదని చెప్పినా వినకుండా బలవంతం చేసి మరీ వారితో రాసలీలలు కొనసాగించేది. అయినప్పటికీ జూలీ తృప్తి చెందేది కాదు. ఇక జూలీ కామ వాంఛ తీర్చలేకపోయిన సదరు బాలురలో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మైనర్ బాలురతో సెక్స్ చేసినట్లు నేరం రుజువు కావడంతో కోర్టు ఆమె ఆరేళ్ల జైలుశిక్ష విధించింది.