ఈ కాలంలో అమ్మాయిలను గానీ, అబ్బాయిలను నమ్మడానికి వీలు లేకుండా ఉంది.. ఎందుకంటే ప్రేమలో పడని వారు ఈ లోకంలో భూతద్దం పెట్టి చూసినా దొరకరు.. సమాజం అంతలా చెడిపోయింది.. ఇంతే అని అనుకుంటారా.. కొందరైతే ముద్దు, ముచ్చట్లు కూడా లవర్‌తో తీర్చుకుని వెరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు.. అంటే మరొకరు ఎంగిళి చేసిన పళ్లాన్ని నాకుతున్నారన్నమాట.. ఇలా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉన్నారు..

 

 

పాపం అదేమి తెలియని వాళ్లు మాత్రం తాము కట్టుకునే వారు ఎంతో పవిత్రులని భ్రమలో ఉంటున్నారు.. పెళ్లి అయ్యాక గానీ కొన్ని రోజులకు అసలు విషయం తెలియడం లేదు.. ఇలాంటి ఘటనే ఒకటి మనం చెప్పుకోబోయేది.. కాకపోతే అతనికి శోభనం మరో రెండు రోజులు ఉందనగా తెలిసింది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. బెంగళూరులో నివసిస్తున్న ఓ యువకునికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో 2019 నవంబరు నెలలో పెళ్లి జరిగిందట.. అయితే శోభనానికి మంచి ముహుర్తాలు లేకపోవడంతో, డిసెంబరు 15వ తేదీకి తొలిరాత్రి తేదీని నిర్ణయించారట పెద్దలు.. దీంతో ఇద్దరు ఫోన్లలోనే టచ్‌లో ఉండేవారట..

 

 

కాగా మరో రెండు రోజుల్లో వారిద్దరికి తొలిరాత్రి అనగా వరుడి ఫోన్‌కు, ఆ యువతి నగ్న ఫొటోలు వచ్చాయట.. దీంతో ఈ వరుడు అవి మార్ఫింగ్ చేసిన ఫొటోలని భావించి అవి పంపిన వాడితో తాను అలాంటివి నమ్మనని కోపానికి రాగా అంతలోనే ఆ వధువు, మరో యువకుడితో ఏకాంతంగా గడుపుతున్న వీడియోను పంపాడట ఆ యువకుడు.. అవి చూసి షాకైన పెళ్లి కొడుకు ఈ విషయంపై పెళ్లికూతురిని నిలదీయగా అవన్ని తనను బద్నాం చేయడానికే అని నమ్మకంగా పలికిందట..

 

 

ఆమె మాటలు నమ్మిన పెళ్లికొడుకు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించగా.. ఆ బూతు బొమ్మలను పంపించిన వాన్ని పట్టుకుని నాలుగు తగిలించగా నిజాన్ని నీళ్లలా కక్కేసాడట.. అదేమంటే ఆ అమ్మాయి తాను కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నామని, తనను మోసం చేసి వెరొకడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో అతనికి ఈ వీడియోలు పంపానని బయట పెట్టాడట.. చూసారా అందం చూసి బొందలో పడితే ఇలాంటి రాళ్లే తగులుతాయి.. కాబట్టి యువతి యువకుల్లారా జాగ్రత్త..

 

మరింత సమాచారం తెలుసుకోండి: