ప్రపంచాన్ని మొత్తాన్ని ఏక తాటిపై సాగుతున్న ఒకే ఒకమాట కరోనా వైరస్ ... ఈ మహమ్మారి చైనా నుంచి వ్యాపించి బయబ్రంతులకు గురిచేస్తుంది..ఎన్నో వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ కరోనా ఇప్పటికీ కూడా పంజాను విప్పుతుంది.. దీనిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నారు . అందుకే ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు...

 

 

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కరొనను నామా రూపాలు లేకుండా చేయాలనే ఆలోచనలో ఈరోజు జనతా కర్ఫ్యూ ను ప్రారంభించారు.. ఈ కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గాలిలొ ఉన్న కరోనా వైరస్ ను పూర్తిగా నాశనం చేయడానికి  ఒక మందును దేశ వ్యాప్తంగా వెదజల్లుతుంది..ఈవిధంగా చేయడం వల్ల కరోనా వైరస్ ను పంపించడానికి ఈ స్ప్రే ను వెదజల్లుతుంది...ఈ మేరకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు.. 

 

 

 

అయితే ఇంట్లో ఉండాల్సిన ప్రజలు..తినడానికి ఏదైనా స్నాక్స్ లేదా ఏదైనా తాగడానికి డ్రింక్స్  తీసుకుంటారని అనుకుంటారు.. ఇంకా చెప్పాలంటే నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు.. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు రాకూడదు కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఏదైనా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు.. ఇది ప్రాణ భయం ఉన్న వాళ్ళు చేసే పనులు ... కానీ కొందరు మాత్రం అన్నీ వదిలేసి సాధారణ ప్రజలను అవ్వాక్కయ్యేల చేసే విధంగా ఓ వస్తువును కొన్నారని సర్వేలో తేలింది..

 

 

 

ఇంతకీ ఎంటి ఆ వస్తువు అనుకుంటున్నారు కదా అదే నండి శానితైజర్, మాస్క్ లు కొందరు చాలా ఎక్కువగా కొంటె ... మరి కొందరు మాత్రం కండోమ్స్ ఎక్కువగా కొన్నారు .. దేశం ఒక పక్క చావు భయంతో పరుగులు తీస్తుంటే ... కామాంధులు మాత్రం వారి పడక సుఖాన్ని మాత్రం వడుకొలేదని అర్థమవుతుంది.. ఈ రెండు నెలల్లో ఎక్కువగా అమ్ముడు పోయిన వస్తువులలో అధిక శాతం కండోమ్స్ అని తెలుస్తోంది.. మరి ఈ విషయం చాలా మందికి తెలియదు.. కామంతో కొట్టుకునే వారికి మాత్రం దేశం ఎటు పోయినా కూడా సంబంధం లేదని తెలుస్తోంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: