పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు.. అందుకే పెళ్లి నీ ఒక సాంప్రదాయం ప్రకారం చేసుకుంటారు... వేదమంత్రాలు , మంగళ వాయిద్యాలు ఆకాశ మంత పందిరి.. భూదేవి అంత భోజనా లు ఇవన్నీ  కూడా నూరేళ్ళు కలిసి కాపురం చెయ్యడాని కి వేసే తొలి అడుగులు అని అంటారు.. అందరి మద్య చేసుకున్న పెళ్లిళ్లు కూడా ఎక్కువ రోజులు నిలవలేదు అని తెలుస్తుంది.. అందుకే ఇప్పుడు ఎక్కువ లవ్ మ్యారేజ్ లు ఎక్కువ గా జరుగు తున్నాయి.. అందుకే అవి కూడా కొద్ది రోజుల కే విడి పోతున్నాయి.. 

 

 

 

ఇకపోతే ఈ పెళ్ళి లో కొంచం విచిత్రం గా జరజరిగజర. ఓ రోజే తమ్ముడు ఇంట్లో లేని సమయంలో కొత్త పెళ్లికూతురి ని బెదిరించి తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారాని కి పాల్పడ్డాడు. ఈ తతంగాన్నం తా నిందితుడు సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఎవరికైనా చెబితే ఆ వీడియో ను బయటపెట్టి పరువు తీస్తానని బెదిరించారు. ఎవరికి చెప్పలేని స్థితిలో ఆమె జరిగిన విషయాన్ని తన భర్త తో చెప్పింది .. అతను మరో షాక్ ఇచ్చాడు... తన అన్నకు మోజు ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకున్నాను.. 

 

 

 

 

 

 

ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లి దండ్రులు తో చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలి భర్త, అతడి అన్న, స్నేహితుడిపై కేసు నమోదు చేశారు.ఈ విషయం పై తాజాగా స్పందించిన వరుడి అమ్మ యువతి చెప్పేదంతా కట్టుకథ అని ఆమె అత్తమామలు అంటున్నారు. తన కొడుకు హఫీజ్‌కు గతంలోనే పెళ్లయిపోయిందని, ఇప్పుడు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకుంటాడని వారు వాదిస్తున్నారు. తమ కుటుంబ పరువు తీసేందుకే ఆ యువతి నాటకాలు ఆడుతోందంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి....

 

మరింత సమాచారం తెలుసుకోండి: