కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు...
మరో విషయమేంటంటే... విదేశాలకు వెళ్లిన వ్యక్తి కి కరోనా పాజిటివ్ అని తేలింది... వివరాల్లోకి వెళితే... సైకోలా మారి ఓ వృద్ధురాలి ప్రాణం బలితీసుకున్నాడు. పక్కింట్లో ఉండే ముసలావిడ గొంతుకొరికేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకుంది. తేని సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు టెక్స్టైల్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార పనుల్లో భాగంగా ఇటీవల శ్రీలంక వెళ్లి రావడంతో యువకుడిని అధికారులు హోం క్వారంటైన్లో ఉంచారు.
సడెన్ గా ఇంటి నుండి అర్ద నగ్నంగా బయటకు వచ్చి ఓ వృద్ధురాలు ప్రాణాన్ని బలికొన్నాడు... ఇంటి పక్కనే ఉన్న ఓ వృద్దురాలుపై తన ప్రభావ్వన్ని చూపించాడు..ఆమె గొంతు కొరికాడు. పీక కొరకేయడంతో రక్తపు మడుగులో పడిపోయిన వృద్ధురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హోం క్వారంటైన్లో ఉండడంతో మానసికంగా కుంగిపోయి ఉండొచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు.
టెక్స్ టైల్ వ్యాపారం చేస్తున్న అతను వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వ్యాపార పనుల్లో భాగంగా ఇటీవల శ్రీలంక వెళ్లి రావడంతో యువకుడిని అధికారులు హోం క్వారంటైన్లో ఉంచారు. అయితే అతనికి కరోనా లేదు అని వైద్యులు నిర్ధారించారు.. దీంతో అతన్ని 14రోజులు రిమాండ్ లో ఉంచారు.. అతనికి కరోనా లేదు అని తెలుసుకున్నాక అతన్ని వదిలేశారు.. అలా బయటకొచ్చిన అతను సైకో లా మారాడు దీంతో ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు.. కరోనా కారణంగా మనుషులు సైకోలు గా కూడా మారుతున్నారు..