ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తోంది. ఇప్పటికే బుధవారం ఉదయం అప్డేట్స్ చూస్తే కరోనా పాజిటివ్ కేసులు 8.58 లక్షలకు చేరుకున్నాయి. కరోనా మరణాలు 42 వేల వరకు ఉన్నాయి. ఇక కరోనా వల్ల ఇప్పటికే 42 వేల మంది చనిపోయారు. ఇక మన దేశంలో 1624 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మన దేశంలో మృతుల సంఖ్య 47గా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో ఈ సంఖ్య 97కు చేరుకుంది. ఏపీలో బుధవారం ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వీటి సంఖ్య ఏకంగా ఒక్కసారిగా 58కు చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 8, 58, 127
మృతుల సంఖ్య - 42, 140
రికవరీ కేసుల సంఖ్య - 1,77, 141
యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 38, 846
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 19, 281
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 1, 88, 280 - 3883
ఇటలీ - 1,05, 792 - 12, 428
స్పెయిన్ - 95, 923 - 8464
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1624
కొత్త కేసులు - 146
మృతులు - 47
తెలంగాణలో కేసులు - 97
తెలంగాణ మృతులు - 6
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 58
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple