దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళ నుంచి కరోనా వైరస్ సోకుతుంది. ఈ విషయం అందరికి అర్ధమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్... మన దేశంలో రెండు మూడు రోజుల్లో కరోనా వైరస్ తన వ్యాప్తిని పెంచుకుంది. ఊహించని స్థాయిలో కరోనా వైరస్ మన దేశంలో ఇప్పుడు వేగంగా విస్తరిస్తుంది. వాళ్ళ నుంచే ఇప్పుడు కరోనా మనకు ఎక్కువగా వస్తుంది. మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు బయటకు రావాలని కోరినా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. ఎన్ని విధాలుగా వాళ్ళను కోరినా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. 

 

వాళ్లకు ఉచితంగా చికిత్స చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. కాని ఇళ్ళ నుంచి  బయటకు రాని వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు ఇప్పుడు చాలా వరకు ఆగ్రహంగా ఉన్నాయి. కరోనా వైరస్  వాళ్లకు సోకిన విషయం ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు దీని వెనుక కుట్ర ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతుంది. కొంత మంది కరోనా వైరస్ ని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అది వాళ్లకు సోకిన విషయం కూడా వాళ్లకు తెలియని విషయం. మీరు ఢిల్లీ వెళ్లి వచ్చారు మీ కుటుంబాలు కూడా మీ వలన నష్టపోతాయి... 

 

దయచేసి బయటకు రావొచ్చు కదా అని చెప్పినా సరే బయటకు రాకుండా ఇప్పుడు ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది ఈ విషయంలో కుట్ర చేసాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ విషయంలో ఆగ్రహంగా ఉన్నా సరే బయటకు రావడానికి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ గురించి అందరూ ఇబ్బంది పడుతున్నా సరే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం ఆందోళనకరం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: