ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న వార్త covide-19 . ఈ కరోనా వైరస్ దుబ్బకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయ్యింది. ప్రపంచ దేశాలు కరోనా పేరు వింటేనే గడగడ లాడిపోతున్నాయి .మరి మన భారత దేశం లో ఈ కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే విజృంభిస్తోంది . తాజాగా మార్కస్ నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన భక్తులు చేసిన ప్రార్ధనల ప్రయాణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది . వారికరణముగా వేలాది సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
 
 నిన్న మొన్నటి వరకు 23 కేసులు ఏపీలో ఉండేవి నిన్న ఒక్కరోజే 21 కేసులు నమోదయ్యాయి  అందులో దాదాపు 18 కేసులు మార్కస్ నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారివి  అయితే నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు 43 కేసులు నమోదయ్యాయి . తాజా బులెటిన్ ప్రకారం నిన్న సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 9గంటల వరకు 43 కేసులు నమోదయ్యాయి.అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా కేసులు 87 కు చేరింది...మరి ఈ సంఖ్య వేళల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.
 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: