కలలో కూడా కలవరపెడుతున్న ఈ కరోనా మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు పెరిగిపోతోంది . దీని వ్యాప్తికి ఎల్లలు లేకుండా పోయాయి . ప్రపపంచంలో అన్ని దేశాలు దీని భారీన పడ్డాయి. కొన్ని దేశాలు దీని నియంత్రణ మావల్ల కాదు అని చేతులెత్తేశాయి  దీని రాకాసికోరలకు వైద్యమందించే డాక్టర్లు కూడా చిక్కుతున్నారు .
 
 
తాజాగా మన దేశంలో 1446 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 133 కేసులు డీఛార్జి అయ్యాయి మరియు 38 మంది చనిపోయారు . ఇప్పటివరకు ఢిల్లీలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు .
 
  .
 తాజా గా ఢిల్లీనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న ఓ డాక్టర్ కి కరోనా పాజిటివ్  వచ్చిందని ప్రభుత్వం నిర్ధారించింది . దీంతో హాస్పిటల్ మూసివేసింది ఢిల్లీ ప్రభుత్వ. ఆ డాక్టర్  క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నట్లుగా సమాచారం .
 
 
డాక్టర్ మరియు హాస్పిటాల్ సిబ్బంది యొక్క రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు , ఆ డాక్టర్ యొక్క తమ్ముడు తమ్ముడి భార్య ఇటీవల యుకె  నుంచి వచ్చారని వారి నుంచి ఆయన కు వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు
 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: