ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న సంగతి అందరికి తెలిసిందే. మన దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. ఇటలీ, స్పెయిన్, జర్మని దేశాలు ఇప్పుడు కరోన దెబ్బకు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ కేసుల సంఖ్య లక్షలు దాటుతుంది. దీనితో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మన దేశంలో కొందరు అతి గాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాలకు వాళ్ళు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. 

 

 

కరోనా వైరస్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణా, ఢిల్లీ రాష్ట్రాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వైరస్ నుంచి ఏ విధంగా బయటకు రావాలో అర్ధం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కొందరు కావాలనే చాలా వరకు అతి చేస్తున్నారు. కొందరు కరోనా సోకిన వాళ్ళు పక్క వాళ్లకు అంటించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాళ్ళు చచ్చేది కాకుండా వీళ్ళకు కూడా అంటించాలి అనుకోవడం చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు ఇలాంటి చర్యలు చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళు మాత్రం పరిస్థితి తీవ్రతను ఏ విధంగా కూడా అర్ధం చేసుకోకుండా తమకు ఎలా నచ్చితే అలా ఉండటం తో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వారి కారణంగా ఇతరుల ప్రాణాలు పోతున్నాయి అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలి పెట్టకుండా నరకం చూపించాలి అని కోరుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: