దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ కేసులు చాలా వేగంగా పెరగడానికి ప్రధాన కారణం ఢిల్లీ మత ప్రార్ధనల కు వెళ్లి వచ్చిన వారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా దేశం లో తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయి లో ఉండటానికి వాళ్ళే ప్రధాన కారణం అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేశ వ్యాప్తం గా కరోనా వైరస్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరగడం చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కంగారు పడుతుంది. 

 

కరోనా కేసుల సంఖ్య పెరిగితే మన దేశంలో వైద్య సదుపాయాల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళను రావాలని ప్రభుత్వాలు కోరుతున్నా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. అయితే వాళ్ళ వెనుక పెద్దల హస్తం ఉందని అందుకే ఎవరూ బయటకు రావడం లేదని కొందరికి ట్రైనింగ్ ఇచ్చి పంపించి ఉంటారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా వైరస్ పెరగడానికి వాళ్లకు ప్రత్యేక శిక్ష ఇచ్చి ఉండవచ్చు అనే అనుమానాలు ఇప్పుడు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ పెరగడం వెనుక వాళ్ళది కీలక పాత్ర అంటున్నారు. 

 

మన దేశంలో పరిస్థితులు దిగజారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ పరిస్థితులు ఇంకా దిగాజారకముందే వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది అంటున్నారు. ముస్లిం సమాజానికి ఇప్పుడు చెడ్డ పేరు వస్తుందని అనవసరంగా అందరూ మాటలు పడుతున్నారని కాబట్టి బయటకు వస్తే మంచిది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అటు ముస్లిం వర్గాల్లో కూడా వాళ్ళ తీరుపై ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మత ప్రార్ధనలకు వాళ్ళు ఎందుకు వెళ్లి ఉంటారు అనే అనుమానాలు వాళ్ళు కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: