ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. దాదాపు అన్ని దేశాలు దీని దెబ్బకు ప్రాణ భయంతో కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నాయి. రోజు రోజుకి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా శనివారం అప్డేట్స్ చూస్తే కరోనా బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరువ అవుతోంది. ఇక కరోనా మరణాలు సైతం 60 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే ఏకంగా 84 వేల కేసులు నమోదు అయితే.. గత 24 గంటల్లోనే ఏకంగా 5500 కేసులు నమోదు అయ్యాయి.
మనదేశంలో కరోనా గత మూడు రోజుల్లో విజృంభించడంతో ఏకంగా కేసులు 3 వేలకు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా 84 మంది ఈ వ్యాధి సోకి మృతి చెందారు. ఇక మన దేశంలో ఢిల్లి నిజాముద్దీన్కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉండడంతో పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 12, 01, 933
మృతుల సంఖ్య - 64, 716
రికవరీ కేసుల సంఖ్య - 2, 46, 634
యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 90, 583
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 3, 11, 350
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 3, 11, 357 - 8452
స్పెయిన్ - 1, 26, 168 - 11, 947
ఇటలీ - 1, 24, 632 - 15, 362
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3588
మృతులు - 99
తెలంగాణలో కేసులు - 272
తెలంగాణ మృతులు - 11
శుక్రవారం పాజిటివ్ కేసులు - 75
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 190
అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు
ఏపీలో మృతులు - 1
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు