ప్రస్తుతం ఎవరికైనా ఆపద వచ్చింది అంటే చాలు ప్రస్తుతం డైల్ 100 కి  కాల్ చేస్తారు అనే విషయం తెలిసిందే . ప్రస్తుతం ఏ ఆపద వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి డైలాగ్ నెంబర్ కి కాల్ చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో డైల్  100 కి కాల్ చూస్తున్నా వారు.  సమస్యలు ఉన్నవారు కంటే  సమస్యలు లేని వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా కరొనా  వైరస్ ప్రభావం  పెరిగిపోయినప్పటి నుంచి చాలామంది పోకిరీలు డైల్ 100 కి  ఫోన్ చేసి టైమ్ పాస్  చేస్తున్నారు. ఇలా అందరికీ రోజు రోజుకు పోకిరీల  అనవసరమైన కాల్స్ ఎక్కువవుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభిస్తున్నా అటు ప్రభుత్వం కూడా ఆపద వచ్చినప్పుడు డైల్  100కి కాల్ చేయమని చెబుతున్నారు. 

 

 

 అయితే లాక్ డౌన్  ప్రకటించినప్పటి నుండి  డైల్ 100 కు ఫోన్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా డైల్ 100 సెంటర్లకు 12 లక్షల పైచిలుకు కాల్స్ వచ్చాయి. అయితే ఈ 12లక్షల కాల్స్ లో  ఎక్కువగా పోకిరీలు అనవసరంగా కాల్ చేసి టైం పాస్ చేసిన ఘటనలే  ఎక్కువగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇప్పుడు వరకు పోలీసులు సూచించిన డైల్  100 కు ఎమర్జెన్సీ కాల్స్ 78 వేల వరకు వచ్చాయని... అంతేకాకుండా కరోనా వైరస్ కు సంబంధించి 2418 మంది  కాల్స్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా లాక్ డౌన్ కి  సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కూడా 18308 కాలేజ్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు అని తెలిపిన అధికారులు... ఇతర వివరాల కోసం కూడా 53525 మంది కాల్ చేసినట్లు వెల్లడించారు. 

 

 

 అయితే ఇక మిగతా వారంతా టైంపాస్ కోసం కాల్ చేసిన పోకిరి లే అంటు అధికారులు . అనవసరంగా డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి  టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ ఆపరేషన్ హెడ్ గా ఉన్న అధికారి  తెలిపారు. ముఖ్యంగా డైలాగ్ 100 కు పోకిరీలు కాల్ చేయడం కారణంగా సమస్యలు ఉన్నవారికి కూడా లైన్ దొరకడం లేదని... ఎంగేజ్  వస్తుంది అని అధికారులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి పోకిరిలో తమ సమయాన్ని ప్రజల అవసరాలు కూడా వృథా చేయకుండా సైలెంట్గా ఉండాలని సూచిస్తున్నారు. డైలీ హండ్రెడ్ కేవలం అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలని అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: