ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ తమ ప్రజలను కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయినా భారత్ సరిహద్దు దేశం పాకిస్థాన్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. ప్రపంచ దేశాలు అన్నీ కలసి కట్టుగా కరోనా వైరస్ యుద్ధం చేయాలని పిలుపునిస్తే, పాకిస్థాన్ మాత్రం భారత్ పై విషం చిమ్ముతోంది. కరోనా వైరస్ ని వాడుకొని భారత్ ని దొంగ దెబ్బ తీయటానికి కుట్రలు చేస్తోంది. నేపాల్ సరిహద్దు ప్రాంతాల నుండి కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులను ఇండియాలో కి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండియన్ ఇంటిలిజెన్స్ గుర్తించాయి. ఈ సందర్భంగా బీహార్ పోలీసులను అప్రమత్తం చేసిన కేంద్రం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని సూచించింది.

 

పాకిస్తాన్ కుట్రపై పక్కా సమాచారం ఉందని నేపాల్ సరిహద్దులలో నిఘా పెంచాలని బీహార్ పోలీసులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్ లో లాక్ డౌన్ కేంద్రం ఎత్తి వేసిన వెంటనే ప్రజలు రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ అలాగే సినిమా హాల్స్ నీ టార్గెట్ చేసుకుని పాకిస్థాన్ కరోనా వైరస్ ఉగ్రవాదులు భారత్ లో వైరస్ ని వ్యాపింప జేయడానికి రెడీ అవుతున్నట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు బయటపెట్టాయి.

 

దీంతో పాకిస్తాన్ శత్రుదేశం సరిహద్దులు దగ్గర గస్తీ గట్టిగా పెట్టాలని నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కేంద్రం ఇంటిలిజెన్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్ డౌన్ ఎత్తివేయకూడదన్ని ఫుల్ గా డిసైడ్ అయినట్లు ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: