ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ..దేశప్రజలందరికి ఈస్టర్ ప్రత్యేక పర్వదినాన పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ సందర్భం గా మనమందరం క్రీస్తు గొప్ప ఆలోచనలను గుర్తుచేసుకోవాలి అన్నారు, ముఖ్యంగా అవసరార్థులను, పేదలను ఆదుకునేందుకు వారిని శక్తిమంతులను చేయడంలో ఆయనకున్న అచంలమైన నిబద్ధతను మనం గుర్తుచేసుకోవాలన్నారు.
ఈ కరోనా ను ఎదుర్కొనేందుకు మరియు మరియు ఈ భూమిని ఓ శక్తివంతమైన గ్రాహం గా చేయమని ఆయనను వేడుకొందాం అన్నారు. గుడ్ ఫ్రీడే రోజు చనిపోయి ఈస్టర్ రోజున అయన తిరిగి లేచి మృత్యువును అయన జయించారని.అలంటి బలం మరియు శక్తి మనందరికీ కరొనను ఎదుర్కోవడాని ఇచ్చేలా మనందరం ఆయనను కోరుకుందామని చెప్పారు . లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నిన్నటి ముఖ్యంన్తరుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ పటిష్టంగా జరగాలని ఆదేశించారు. ఇంట్లోనే జాగర్తగా ఉంటూ ఈస్టర్ ను సంతోషంగా జరుపుకోవాలని మీ హెరాల్డ్ కోరుకుంటుంది .. ఈస్టర్ శుభాకాంక్షలు.
Best wishes to everyone on the special occasion of Easter. We remember the noble thoughts of Lord Christ, especially his unwavering commitment to empowering the poor and needy. May this Easter give us added strength to successfully overcome COVID-19 and create a healthier planet.
— Narendra Modi (@narendramodi) April 12, 2020