కరోనా మహమ్మారి దేశమంతటా చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు మహారాష్ట్ర లో పెరుగుతూనే ఉన్నాయి. ముంబైకి చెందిన ధారవి అనే మురికి వాడాలో శుక్రవారం దాదాపుగా 101 కి చేరుకుంది. కొత్తగా ఈ మురికి వాడాలో 15 కేసులు నమోదు అయ్యాయి అని బృహన్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారికంగా తెలియజేశారు.

 

కరోనా పాజిటివ్ కారణం గా 62 ఏళ్ళ వ్యక్తి సియాన్ ఆసుపత్రి లో మరణించారు.కాగా ఒక్క ధారావి ప్రాంతంలో 10 మరణాలు సంభవిందాయి. మాతుంగా కార్మిక శిబిరంలో మూడు కొత్త కేసులు,ముస్లిం నాగరంద్ ఇందిరా నగర్ మూడు కరోనా పాజిటివ్ కేసులు. రెండు పాజిటివ్ కేసులు సోషల్ నగర్ లో .  డాక్టర్ బలిగా నగర్, లక్ష్మి చావ్ల్, జనతా సొసైటీ మరియు సర్వోడే సొసైటీలో ఒక్కొక్కటి శుక్రవారం నమోదయ్యాయి అని బిఎంసి అధికారులు తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: