భారత  దేశంలో కరోనా ప్రభావం రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను లాక్ డౌన్ పేరుతో హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... 

 

 

 

 

సినిమాల ద్వారా అభిమానులను ఎంతగా ఏర్పరుచుకున్నారు..అలాగే పేదలను ఆదుకోవడంలో కూడా ముందుకొస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. దాంతో ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి..

 

 

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. అంతేకాకుండా అన్నీ వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.. ఈ మేరకు రవాణా సంస్థ ఎక్కడిక్కడ నిలిచిపోయింది.. ఇక పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు అహర్నిశలు కష్టపడుతో ప్రజలను కరోనా బారీన పడకుండా కాపాడుతున్నారు.. దాంతో వారి సేవలను మెచ్చి సినీ రాజకీయ ప్రముఖులు వారిని అభినందిస్తున్నారు.. 

 

 

 

 

అసలు విషయానికొస్తే.. కరోనా నియంత్రణలో లాక్ డౌన్ ఏర్పాటు చేస్తే.. ప్రజలు వివిధ కారణాల వల్ల మృత్యువాపడ్డారు.. ఇంతకీ ఎక్కడంటే..నైజీరియాలో లాక్ డౌన్ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఈ దేశంలో మృతిచెందిన వారి కంటే లాక్ డౌన్ కారణంగా అత్యధికులు మరణించారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించనందుకు నైజీరియా పోలీసులు, ఇతర భద్రతా దళాలు 18 మందిని అంతమొందించినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కరోనా వైరస్ కారణంగా నైజీరియాలో 12 మంది మాత్రమే మరణించారు. ప్రస్తుతం అక్కడ కరోనాతో మరణించినవారిసంఖ్య 17 కి పెరిగింది.. మొత్తానికి అక్కడ కేసులు 493 కు చేరింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: