ప్రపంచం లో మహిళ ల మాన ప్రాణా లను కాపాడేందు కు ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాల ను అమలు చేయాల ని సూచించింది..ఎంత కఠిన మైన  చర్యల ను ప్రభుత్వం తీసుకొచ్చి న కూడా మగ మృగాళ్లు మాత్రం మారలేదు..దిశ లాంటి ఎంతగాbనో ప్రాణాల ను వదిలేస్తున్నారు .. అయిన కూడా కామదహం ఎక్కడా తీరలేదు.. దాంతో మదమెక్కి వావి వరుసలు కూడా పూర్తిగా మర్చిపోయి చిన్నారులను కూడా వదలకుండా రెచ్చిపోతున్నారు..



 

 

 

తాజాగా తూర్పుగోదావరి జిల్లా లో ఆరేళ్ల చిన్నారి పై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామాని కి చెందిన దంపతు లకు ఆరేళ్ల కుమార్తె ఉంది. సోమవారం ఆ బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండ గా అదే గ్రామా నికి చెందిన ఓ యువకుడు (23) మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాని కి తీసుకెళ్లాడు. అక్కడ దుస్తులు విప్పేసి లైంగిక దాడి కి యత్నిస్తుండగా బాలిక గట్టిగా కేకలు వేసింది.





బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడి కి చేరుకున్నాడు. నిందితుడు బాలిక ను అక్కడే వదిలేసి పారిపోతుండ గా పట్టుకు ని చితకబాదారు. అనంతరం చిన్నారి తల్లి గంగ వరం పోలీసు లకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను రామచంద్రాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గతం లో కూడా నిందితుడు అలానే చేసి  అరెస్ట్ అయ్యారని పోలీసు ల దర్యాప్తు లో తేలింది.. చిన్న పిల్ల అని కూడా చూడకుండా అలా చేసిన కామందుడు ను వడలకూడద ని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: