ప్రపంచంలో మహిళల మాన ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను అమలు చేయాలని సూచించింది..ఎంత కఠిన మైన  చర్యలను ప్రభుత్వం తీసుకొచ్చిన కూడా మగ మృగాళ్లు మాత్రం మారలేదు..దిశ లాంటి ఎంతగానో ప్రాణాలను వదిలేస్తున్నారు .. అయిన కూడా కామదహం ఎక్కడా తీరలేదు.. దాంతో మదమెక్కి వావి వరుసలు మరచి సొంత అన్నే మృగంలాగా  విరుచుకు పడ్డారు.. 

 

 

 

వావీవరసలు మరచి కామాంధులు రెచ్చిపోతున్నారు. తోబుట్టువులను సైతం కామంతో కాటేస్తున్నారు. ఏడో తరగతి చదువుతున్న బాలికపై అన్న అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. కడుపునొప్పి అని బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం బయటపడింది. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానాలో వెలుగుచూసింది.

 

 

 

 

 

పద్నాలుగేళ్ల చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన లుధియానాలోని జనక్‌పురి ప్రాంతంలో జరిగింది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడిన దుర్మార్గుడు బాలికపై పడి పశువాంఛ తీర్చుకున్నాడు. ఎవరికైనా చెతితే దారుణమైన పరిస్థితులు ఉంటాయని.. చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. భయపడిపోయిన బాలిక విషయాన్ని బయటపెట్టలేదు.

 

 

 

 

అకష్మాతుగా పాపకు కడుపు నొప్పి రావడంతో భయపడిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.. నాలుగు నెలల గర్భవతి అని చెప్పడంతో పేరెంట్స్ షాక్‌కి గురయ్యారు. బాలికను ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. అన్న తనపై అఘాయిత్యం చేసినట్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్తే నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారని.. ఈ దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని శిక్షించాలని కోరారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: