ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మా రి కోరలు చాచూతున్న నేపథ్యం లో ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు..ఈ కరోనా ను కట్టడి చేసేందు కు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయా ల తీసుకుంటుంది.. అందు లో భాగంగా లాక్ డౌన్ కు విధించింది.. అందులో భాగంగా ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.. మహిళ ల రక్షణ పై ఎన్ని చట్టలమలు లో కి వస్తున్న కూడా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు..

 

 

 

 

 

 

 

దాంతో పాటుగా అన్నీ రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మూత పడ్డాయి .. రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ నిలిచింది.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు.. తెలంగాణ లో దారుణం చోటు చేసుకుంది.. 

 

 

 

 

 

 

 

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. దీనిలో భాగంగానే పోలీసులు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. భాగ్యనగరంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా మేడ్చల్ పీఎస్ పరిధిలో మతిస్థిమితం సరిగ్గాలే లేని బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 

 

 

 

 

అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక నిందితులకు తెలియకుండా వారి ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది.దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా రెండు గంటల తర్వాత బాధితురాలను  గుర్తించి రక్షించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తిని పట్టుకోగా మిగిలిన ముగ్గురు పరారయ్యారు.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు..బాలికను కుటుంబ సబ్యులకు అప్పగించారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: