ఆడవాళ్ళు మహా ముదురులు అంటే ఎంటో అని ఆశ్చర్య పోకండి.. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా అన్నిట్లోనూ మగాళ్లతో సమానంగా చేస్తున్నారు. పనికొచ్చేవి మాత్రమే కాదండీ పనికి రానివి కూడా చేస్తున్నారు.. భర్త ఉండగామే ప్రియుడు ను మైంటైన్ చేయడమో లేక పక్కంటిదొడితో రాసలీలలు చేయడమో చేస్తున్నారు.. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు అన్న సామెత తెలిసిందే.. ఇప్పుడు అదే జరిగింది.. 

 

 

 

 

వివరాల్లోకి వెళితే.. మహిళ కామ కోరిక యువకుడి ప్రాణాల మీదికి తెచ్చిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. పుణె నగరానికి చెందిన రాణి ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు కలగకపోవడంతో ఆమె తరుచూ భర్తతో గొడవపడేది. ఈ క్రమంలోనే ఆమె పాలు పోసే యువకుడిపై మనసు పారేసుకుంది. భర్తతో సరైన సుఖం లేకపోవడంతో ఆ యువకుడితో సుఖపడాలనుకుంది. దీంతో భర్త లేని సమయంలో అతడిని ఇంటికి పిలిచి రకరకాల వంటలు చేసి పెట్టేది. 

 

 

 

 

 

 

ఆ వంట రుచి కాస్త శారీరక రుచిని కోరుకుంది..ఇద్దరి మధ్య చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే రాణి ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగించేంది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా వారి రాసలీలలకు ఆటంకం ఏర్పడింది. భర్త రోజూ ఇంట్లోనే ఉండటంతో రాణి ప్రియుడిని కలుసుకోవడం కుదరలేదు. శనివారం పని ఉందని చెప్పి రాణి భర్త బయటకు వెళ్లాడు. దీంతో ఆమె వెంటనే ప్రియుడికి ఫోన్ చేయగా.. అతడు నిమిషాల వ్యవధిలో అక్కడ వాలిపోయాడు. 

 

 

 

 

అలా నిండా సుఖ బోగాలను అనుభవిస్తున్నారు..ఇద్దరూ నగ్నంగా మారి రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో సడెన్‌గా కాలింగ్ బెల్ మోగింది. రాణి కిటికీలో నుంచి బయటకు చూడగా భర్త కనిపించాడు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రియుడిని బాల్కనీ నుంచి బయటకు పంపింది. పైపు నుంచి కిందికి దిగుతున్న సమయంలో అతడు పట్టుతప్పి పడిపోయాడు. స్థానికులు దొంగగా అనుమానించి చితక్కొట్టారు.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్న అసలు రంగును బయటపెట్టారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: