ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు సోషల్ మీడియా ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. అంతేకాదండోయ్ మగాళ్లతో సమానంగా అన్నీ రకలా పనులను కూడా చేస్తున్నారు.. అసలు విషయానికొస్తే.. ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా యువకులను పరిచయం చేసుకొని వారితో బెడ్ రూం లో రాస క్రీడలు సాగిస్తూ అడ్డంగా దొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. 

 

 

 

 

భార్య నిత్యం సోషల్‌మీడియాలో పలువురితో ఛాటింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా ఆమె వివాహేతర సంబంధం గుట్టు బయటపడింది. కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన మోహన్, ఈశ్వరీ భార్యభర్తలు. మోహన్ స్థానికంగా ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఎక్కువగా నైట్ డ్యూటీలే కావడంతో పగలు ఇంట్లో, రాత్రిళ్లు కంపెనీలో ఉండేవాడు. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాకు బానిసైన ఈశ్వరి నిత్యం ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేస్తూ కాలక్షేపం చేసేది.

 

 

 

భార్య ప్రవర్తన గమనించిన మోహన్ పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ముకుందన్‌ ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరూ తరుచూ ఛాటింగ్ చేసుకుంటూ వ్యక్తిగత విషయాలు పంచుకునేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. మోహన్ నైట్ డ్యూటీకి వెళ్లగానే ముకుందన్ ఆమె ఇంటికి వచ్చి రాత్రంగా రాసలీలలు సాగించేవాడు. 

 

 

 

ఓ రోజు రాత్రి సమయంలో మోహన్ భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆమె ఎత్తలేదు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన అతడు నిలదీయగా తడబడుతూ సమాధానం చెప్పింది. దీంతో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న మోహన్ నిఘా పెట్టారు.అయితే అతను వారిని పట్టుకున్నారు..దీంతో షాకైన మోహన్ స్థానికులను అప్రమత్తం చేసి తలుపు పగులగొట్టి లోనికి వెళ్లాడు. అతడిని చూసి ఈశ్వరి, ముకుందన్ పారిపోయేందుకు ప్రయత్నించగా వారిపై మోహన్ దాడి చేశాడు.. పోలీసులకు సమాచారం అందగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: