సినిమాల ను తలపించే లా చేజ్ లు చేశారు మన ఖాకీలు.. క్రిమినల్ ను పట్టుకోవడాని కి వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించి మరీ పట్టుకున్నారు.. మొత్తాని కి అలా చిక్కక పోవడం తో తుపాకీ కి పని పెట్టారు.. చివరికి కాల్చి చంపారు...ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..మర్డర్ కేసు విచారణ కు వెళ్లిన పోలీసుల ను చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమై న ఖాకీలు అతడి ని ఛేజ్ చేశారు. 

 

 

 

 

 

అయితే అందు లోని ఓ కానిస్టేబుల్ నిందితుడి ని పట్టుకునే ప్రయత్నం చేయడం తో క్రిమినల్ తిరగబడ్డాడు. అతను తిరిగి పోలీస్‌ పైనే దాడి చేయడం తో ఖాకీలు తుపాకీ తో కాల్చిపడేశారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో చోటు చేసుకుంది.ఓ మర్డర్ కేసు లో నిందితుడి గా ఉన్న ప్రభు అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బాగల్‌గుంటే పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అర్జున్ సింగ్, ప్రభు మధ్య ఆన్‌లైన్ గేమ్ విషయంలో వివాదం తలెత్తింది. 

 

 

 

 

 

అలా ఇద్దరి మధ్య గొడవ తీవ్రమవడంతో ఆగ్రహం చెందిన ప్రభు కత్తితో అర్జున్ సింగ్‌ని పొడిచేశాడు. వెంటనే స్థానికులు స్పందించి కత్తిపోట్లకు గురైన అర్జున్‌ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్రిమినల్ ఎక్కువగా పారి పోతున్నారు..ఆచార్య ఇన్‌స్టిట్యూల్ పరిధిలోని నిర్మాణంలో భవనాల్లో ప్రభు ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులను చూసిన ప్రభు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ పట్టుకునేందుకు యత్నించగా ప్రభు తిరగబడ్డాడు. కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో ప్రభుని పోలీసులు కాల్చిపడేశారు. కాలుపై కాల్చడంతో అతను అక్కడ కింద పడిపోయారు.. అతన్ని అరెస్ట్ చేసి ఆసుపత్రి కి తరలించారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: