పోర్న్ స్టార్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఆ వృతిని  పూర్తిగా వదిలేసి ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించి సనిలియన్. ఇక సన్నీ లియోన్ కేవలం  నటిగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో  అదరగొడుతూ  తన అందాల ఆరబోతతో మతి పోగొడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే సన్నీ లియోన్ తన సినిమాలతో తన హాట్ హాట్ హాట్ ఫోటోలతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా సన్నీలియోన్ సంచలనం సృష్టించింది... తన సినిమాలతోనో  ఫోటోలతోనో  కాదు తన వ్యవహారంతో సంచలనం సృష్టించింది. 

 

 ఇంతకీ సన్నీలియోన్ ఏం చేసింది అంటారా.. మొన్నటివరకు భారత్ నుంచి ఇంస్టాగ్రామ్ లో తెగ పోస్టులు పెట్టేస్తూ అభిమానులను అలరించింది సన్నీ లియోన్. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం సన్నీ లియోన్ లాస్ ఏంజెల్స్ నుంచి పెట్టిన పోస్ట్ కాస్త సంచలనం రేపుతోంది. మొన్నటివరకు భారత్ నుండి ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టిన సన్నీ లియోన్ ప్రస్తుతం ఒక్కసారిగా లాస్ ఏంజెల్స్ కి ఎలా వెళ్ళింది. ప్రస్తుతం విమాన సదుపాయం అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఎలా వెళ్ళింది అనే చర్చ మొదలైంది. తన ముగ్గురు పిల్లలకు సంబంధించిన ఫోటోలు పెట్టి ఇక్కడ నా పిల్లలను కరోనా  వైరస్ నుంచి సురక్షితంగా ఉంచగలరు అంటూ ఒక క్యాప్షన్  ఇచ్చింది సన్నీ లియోన్. 

 

 అయితే సన్నీ లియోన్ గూడ్స్ విమానంలో వెళ్లి ఉందని చెబుతున్నారు కొంతమంది. అయితే గూడ్స్ విమానంలో వెళ్తే   అక్కడి వారు ఎలా  సహకరించారు ఇక్కడి వారు ఎలా పంపించారు అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇదొక్కటే కాకుండా సన్నీలియోన్ మొదటి నుంచి లాస్ ఏంజెల్స్ లోనే ఉంటూ కేవలం ఇక్కడి నుంచి లాగిన్ ఇంస్టాగ్రామ్ నుంచి  పోస్టులు పెట్టిందా లేదా సన్నీలియోన్ కి సంబంధించిన వారు ఎవరైనా ఇలాంటి పోస్టులు పెట్టారా అన్నది ప్రస్తుతం తేలాల్సిన ప్రశ్న. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: