ఒకప్పుడు ఒక రేంజ్ లో వెలుగు వెలిగిన వ్యక్తి విజయ్ మాల్యా.. మోడల్స్ సినిమా హీరోయిన్ అనే తేడా లేకుండా అందరితో తెగ జల్సాలు చేసేవాడు.. మద్యం అమ్మకాలు లో కూడా టాప్ ప్లేస్లో దూసుకుపోయాడు... ఇక రాజకీయ నాయకులందరినీ గ్రిప్  లో పెట్టుకున్నాడు... విజయ్ మాల్యా విమానయాన సంస్థ ద్వారా భారీ మొత్తంలో నష్టాల్లో కూరుకు పోయారు విజయవాడ. దీంతో విజయమాల్య గుట్టు  కాస్త రట్టయిపోయింది. అంతేకాకుండా జల్సాలకు విజయమాల్య పెట్టిన కోట్లు ఖర్చు. 

 

  ఒక సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాల్లోనే వేరే సంస్థలకు పంపించడం. దీని ద్వారా విజయ్ మాల్యా  పై ఈడీ  కేసులు  సిబిఐ కేసులు ఇలా అన్నిరకాల కేసులు నమోదయ్యాయి . ఇక ఏకంగా తన అప్పులు కట్టలేక బ్యాంకులకు అప్పులన్నీ ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు విజయ్ మాల్యా. ఇది పెద్ద సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. అయితే తాజాగా మొన్న విజయమాల్య చేసిన ట్వీట్ ప్రస్తుత ఆసక్తికరంగా మారిపోయింది. అటు ఇంగ్లాండ్ హైకోర్టును ఆశ్రయించిన  అక్కడ విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ తగలడంతో తాను  మొత్తం డబ్బు ఇచ్చేస్తానని తనను ఇబ్బంది  పెట్టకండి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు విజయ్ మాల్యా. 

 


 అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం విజయ్ మాల్యా అభ్యర్థనతో కూడినటువంటి బెదిరింపు చేశాడు అని అంటున్నారు.కాగా  సుమన్ కుమార్  అనేటువంటి సిబిఐ అధికారి విజయ మాల్యాను విదేశాల నుంచి పట్టుక రావడానికి మూడు నెలల నుంచి అన్ని దారులను మూసివేసి  విజయ మాల్యాను ఇండియాకు తీసుకురావడానికి సంబందించిన... విచారణ మొత్తం సుమన్ కుమార్  చూశారు. అయితే సిబిఐ అధికారి  మాల్యా సంబంధించిన అన్ని వివరాలు సేకరించి చేసిన మోసాల గురించి కోర్టుల ముందు ఉంచడం వల్లనే మాల్యా కేసు ఫైనల్ కి వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: