మగాళ్ళను మించిన రేంజులు ఆడవాళ్ళు క్రైమ్ లు చేస్తున్నారు..ఇప్పుడు ఏకంగా అక్రమ సంబంధాలను కూడా పెట్టుకుంటున్నారు.. అదే ఇప్పుడు ఎక్కడ చూసినా సంచలనంగా మారాయి.. లాక్ డౌన్ పీరియడ్ లో ఈ దారుణాలు మరి ఎక్కువగా మారాయి.. ఎఫైర్లు కూడా ఎక్కడ లేని విధంగా దర్శన మిస్తున్నాయి.. ఇప్పుడు ఓ మహిళ ప్రియుడు తో బెడ్రూం లో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.. 

 

 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పడక సుఖం కోసం పక్కదారి పట్టింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకి తెలియకుండా రాసలీలలు సాగించింది. అది కాస్త బంధువల కంట పడడంతో అడ్డంగా దొరికిపోయింది. ఆ మరుసటి రోజే ఆమె అదృశ్యమై కరోనా ఆస్పత్రిలో ప్రత్యక్షమైంది. చివరకు ఊరిచివర శవమై తేలింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తిరనల్వేలి లో చోటు చేసుకుంది.. 

 

 

 

 

తలైయుత్తు పరిధి కురిచ్చికులం గ్రామానికి చెందిన సొరిముత్తు భవన నిర్మాణ కూలీ. గతంలో కేరళలో పనిచేకస్తున్న సమయంలో రామలత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలసి స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రామలత కొద్దికాలంగా అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.  అంతేకాదు ప్రియుడు తో భర్త లేని టైమ్ లో కామక్రీడలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయింది.. 

 

 

 

 

 

అలాంటి టైమ్ లో  అబ్బాయి బంధువులు రూం బయట గడియ పెట్టారు..అదే విషయాన్ని భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు.. తర్వాత ఆమె మాయమైంది.. భార్యకి ఫోన్ చేసిన సొరిముత్తు తిరునల్వేలిలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ భార్య రామలతను కలిసిని ముత్తు ఆమెతో కలసి రాత్రి 12.30 గంటల సమయంలో స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గం మధ్యలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మెడపై పదునైన ఆయుధంతో నరికి కిరాతకంగా చంపేశాడు. తర్వాత పోలీసుల ముందుకు వెళ్లి  లొంగిపోయాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: