IHG

గతంలో టీడీపీ హయాంలో పోలవరం దాదాపుగా 70 శాతం పనిని పూర్తి చేసింది అన్న టీడీపీ మాజీ మంత్రి ఉమామహేశ్వరావు వ్యాఖ్యలపై వైఎస్సార్ పార్టీ మంత్రి అనీల్ తీవ్రస్థాయిలో టీడీపీ నేతపై విరుచుకుపడ్డాడు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుపై  ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంచి మం..లీని పంపిస్తా ఎక్కడ  గొరిగించుకుంటావో 
చెప్పు అంటూ మీడియా ముఖంగా కామెంట్ చెశారు. వైఎస్సాఆర్ హయాంలో పోలవరం ప్రాజక్టు ని మొదలు పెట్టారని , వైఎస్ జగన్ అన్న అది పూర్తి చేస్తాడని తెలిపారు.

 

 

అయితే ప్రాజక్టు పూర్తి అయినవెంటనే తనకు బట్టలు పెడతానని..అయితే నీకు ఎటువంటి బట్టలు కావాలో చెప్పమని ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా అనీల్ మాట్లాడుతూ తెలివితక్కువ ఉమా ఓ పిచ్చి పేపర్ను తీసుకువచ్చి ...టీడీపీ హయాంలో పోలవరం 70 శాతం పూర్తి చేశాడని చెప్పాడు..కనీసం వారి హయాంలో గిరిజనులకు ఒక్కటైనా పక్క ఇల్లు కట్టించారా అని ఈ సందర్భంగా అడిగారు. పోతిరెడ్డిపాడుపై టీడీపీ తన వైఖరి చెప్పాలంటే చెప్పదని ఆయన అన్నారు. సిగ్గుశరం లేకుండా దేవినేని ఉమా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజక్టు కోసం 45 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చెశారు కాగా కేవలం 17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఈ సందర్భంగా తెలియ జేశారు. దేవినేని ఉమాకు కనీస జ్ఞానం లేదని ఆయన అన్నారు. జీవో 203పై తమ ప్రభుత్వాన్ని కృష్ణా వాటర్ బోర్డు వివరణ కోరిందని. తాము వివరణ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: