మైనర్ బాలికను మాయ మాట లతో లొంగ దీసుకొని ఓ యువకుడు నాలుగు నెలల గర్భవతి ని చేశాడు..ఈ విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంత పోయింది.. వివరాల్లోకి వెళితే ఈ ఘటన కృష్ణ జిల్లాలో వెలుగు లోకి వచ్చింది.. బాలికకు ఆరోగ్యం బాగో లేదని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాకింగ్ విషయం తెలిసింది. పరీక్షలు నిర్వహించి న వైద్యులు బాలిక గర్భం తో ఉందని చెప్పడంతో హతాశురాలైంది. షాక్ నుంచి తేరుకుని నెమ్మది గా ఆరా తీయడం తో యువకుడి మోసం వెలుగు చూసింది. 

 

 

 

 

 

 

మాయ మాటలతో బాలికను నమ్మించి గర్భవతి ని చేసినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామాని కి చెందిన ఉప్పులూరి రాంబాబు అదే గ్రామా నికి చెందిన బాలిక పై కన్నేశాడు. మాయ మాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. శారీరకం గా దగ్గరవడం తో బాలిక గర్భం దాల్చింది. కొద్ది రోజులుగా బాలిక నీరసంగా కనిపిస్తుండడంతో ఆమె తల్లి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. 

 

 

 

 

అక్కడ అన్నీ పరీక్షలు నిర్వహించి న డాక్టర్లు ఆమెకు తన కూతురు నాలుగు నెలల గర్భాన్ని దాల్చిందని తెలిసి షాక్ అయ్యింది.. పెళ్లి కాకుండా మైనర్ అయిన తన కూతురు ఎలా తల్లైంది.. అర్థం కాక షాక్ అయ్యింది.. ఇకపోతే నిదానంగా తన కూతురును అడిగి తెలుసుకుంది.. ఇకపోతే రాంబాబు మోసం బయటపడింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నట్లు చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాలికను నమ్మించి నాలుగు నెలల గర్భవతిని చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె ఇచ్చిన వివరాల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు..ఆ బాలికను వివాహం చేసుకోవాలని భాడితురాలి తల్లి డిమాండ్ చేసింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: