భార్య భర్తల మధ్య కీచు లాటలు సరదాలు అనేవి సరదా..ఎన్నో రకాల కోరికలతో భార్య భర్తల మధ్య కోప తాపాలు కామన్..అందుకే ఇప్పుడిలా చట్టాల కు అంతు చిక్కని రేంజు లో గొడవ ల వల్ల విడి పోతున్నారు.. లేదా హత్యలు జరుగుతున్నాయి.. అలాంటి సందర్భా లలో విడి పోవడం జీవితా లను నాశనం చేసు కోవడం చేస్తున్నారు ఈ తరం యువత.. 

 

 

 


అసలు విషయాని కొస్తే..ప్రియురాలి ని ఇంటి తెచ్చేందుకు నిరాకరించిందని కట్టుకున్న భార్య ని దారుణం గా కొట్టి హింసించిన అమానుష ఘటన గుజరాత్ ‌లోని చోటు చేసుకుంది. ఖేదా జిల్లా మతర్ తాలూకా సిజ్వాడా గ్రామాని కి చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగికి గతంలోనే వివాహమైంది. నడియాద్ పట్టణాని కి చెందిన మరో మహిళ తో వివా హేతర సంబంధం పెట్టుకున్న భర్త.. సవతి ని ఏకం గా ఇంటి కి తీసు కొచ్చేందుకు సిద్ధమయ్యాడు.

 

 

 

 

ప్రియురాలి ని కూడా ఇంటి కే తెస్తానని.. ముగ్గురం ఒకే ఇంట్లో ఉందా మంటూ భర్త చెప్పడం తో షాక్ ‌కి గురైంది. తన ప్రియురాలి తో ఫోన్ ‌లో మాట్లాడాలంటూ వేధింపులకు గురి చేశాడు. సవతి ఇంటి కొచ్చేందుకు భార్య ససేమిరా ఒప్పుకోక పోవడం తో తీవ్ర ఆగ్రహం చెందిన భర్త ఆమెను దారుణం గా కొట్టి హింసించాడు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న భార్య కాన్పు కోసం పుట్టింటి కి వెళ్లింది.అక్కడ తనని రెగ్యులర్ చెకప్ కోసం తీసు కెళ్లాలని భార్య కోరగా.. నమ్మించి తీసుకెళ్లి దారుణం గా హింశించాడు.. అంతే కాదు ప్రియురాలి తో ఉండేందుకు పర్మిషన్ ఉండే లా సంతకాలు చేయించుకున్నారు.. దీంతో బాధితురాలు పోలీసు లకు పిర్యాదు చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: