మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలు కామాంధుల వేటుకు బలవుతున్నారు.. దిశ లాంటి ఎందరో అమాయకులు కామాంధుల రాక్షసత్వాన్ని కి బలవుతున్నారు.. క్షణకాల సుఖం కోసం వావి వరుసలు మరచి మరి రెచ్చిపోతున్నారు.. విషయానికొస్తే.. కూతురితో పెద్దనాన్న కామకోర్కెలు తీర్చుకున్నాడు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. 

 

 


సొంత కుటుంబసభ్యులపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో బాలికపై అక్క భర్త అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేయడం, అబార్షన్ చేయించే క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. తాజాగా అదే జిల్లా పాతపట్నం మండలంలో పెదనాన్న కుమార్తెపైనే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.

 

 


పాతపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో పిల్లలను ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన ఇంటి పక్కనే తమ్ముడి కుటుంబం కూడా నివాసం ఉంటోంది. దీంతో ఆ ముగ్గురు ఆడపిల్లలు తరుచూ చిన్నాన్న ఇంటికి వెళ్లేశారు. వారిలో పెద్ద అమ్మాయిపై చిన్నాన్న కొడుకు పనపాన పరమేశు కన్నేశాడు. చెల్లి వరుస అవుతుందన్న విచక్షణ మరిచి ఆమెతో కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు.

 

 


ఇకపోతే ఆ పిల్లల తండ్రి పని మీద బయటకు వెళ్లడం గమనించిన పరమేశ్ ఇంట్లో పెద్ద కుమార్తె ఒక్కటే ఉంటుందని తెలుసుకొని వెళ్ళాడు.  ఆమె పై కామ వాంఛన తీర్చు కొవలని లైంగిదాడికి పాలడ్డడు.. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో అతడు పోలీసులను ఆశ్రయించారు.. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: