ఈ రోజు సూర్య గ్రహణం ఆదివారం నాడు అది అమావాస్య రోజు ఏర్పడటంతో ఎంతో విశిష్టత దక్కించుకుంది. ఎంతో అరుదుగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది. తాజాగా వచ్చిన ఈ సూర్యగ్రహణం 4 రాశుల వారికి అదృష్టం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా తెచ్చి పెట్టబోతోంది అని శాస్త్రులు అంటున్నారు. ఈ గ్రహణం తరువాత ఈ 4 రాశుల వారు ఎన్నో అద్భుతాలు చూస్తారు అని అంటున్నారు. ఆ రాశులు వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక పూర్తి విషయంలోకి వెళితే జూన్ 21 అనగా ఈరోజు జ్యేష్ఠ బహుళ అమావాస్య అయినా ఈ ఆదివారం పట్టణ సూర్యగ్రహణం నామం రామ గ్రస్త సూర్యగ్రహణం. ఈ గ్రహణం మృగశిరా నక్షత్రం సింహ లగ్నం లో సంభవించ బోతుంది. గ్రహణం ఉదయం 10 గంటల 25 నిమిషాల నుండి 1:54 నిమిషాలు వరకు ఉంటుంది.

 

దేశంలో అన్ని ప్రాంతాలలో గ్రహణం ఏర్పడి ఉంది. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు అలాగే మిధున రాశి వారు ఈ గ్రహణం చూడరాదు. అలాగే ఈ గ్రహణం ఈ 4 రాశుల వారి జీవితాల్లో అద్భుత ఫలితం ఇవ్వబోతొందట… ఈ గ్రహణం తరువాత ఈ 4 రాశుల జాతకులు జీవితంలో మంచి ధనార్ధన చేసి ఆర్థికంగా ఎదగడమే కాదు వీరి జీవితం అద్భుతంగా సూర్య గ్రహణం తర్వాత ఉండబోతుందని శాస్త్రులు చెప్పుకొస్తున్నారు. ఆ రాశుల వారు ఎవరంటే మొదటి వారు మేష రాశి. మేష రాశి వారికి ఈ గ్రహణం తర్వాత అన్ని శుభ ఫలితాలే నట. ఈ రాశి వారికి అదృష్టం వెంటబడి మరి సత్ఫలితాలు ఇస్తుందట. ఇక రెండవ రాశివారు సింహరాశి.

 

సింహ రాశి వారికి ఈ గ్రహణం తర్వాత సమాజంలో కీర్తిప్రతిష్ఠలు మరియు ధనార్జన, కుటుంబంలో సఖ్యత ఇక శుభఫలితాలు పొంద బోతున్నారట. మూడవ రాశి కన్యారాశి. కన్యా రాశి వారికి ఈ గ్రహణం అదృష్టం తెచ్చి పెట్టబోతొందట. ఈ రాశుల వారు ఇంతకుముందు ఎన్నడు పొందని అద్భుత ఫలితాలు పొంద బోతున్నారట. ఇక నాలుగో రాశి విషయానికి వస్తే మకర రాశి. ఈ నాలుగు రాశి గ్రహణం తర్వాత మంచి ఫలితాలు రాబోతున్నాయట. సంఘంలో గౌరవం స్థిరాస్థి కొనుగోలు అంతేకాకుండా జీవితంలో సంతోషం పొంగిబోతున్నారట. మొత్తానికి ఈ గ్రహణం విడిన తరువాత ఈ 4 రాశుల వారి జీవితాలలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు శాస్త్రులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: