కేరళలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గడం లేదు గత 6రోజుల నుండి ప్రతి రోజు 100కు పైగా కేసులు నమోదుకాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 123 పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో 53 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3726కేసులు నమోదుకాగా అందులో 1761కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1941మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు.
June 25 | #COVID19 Update
— CMO kerala (@CMOKerala) June 25, 2020
123 new cases confirmed.
53 recoveries.
👥 1,59,616 under observation
Testing:
🧪 1,56,401 samples collected; results awaiting for 4182.
🔎 41,944 covered in sentinel surveillance; 40,302 -ve. pic.twitter.com/uUsvRNJESX