దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దేశంలో కరోనా భయం ఎక్కువే ఉన్న అంతకంటే ఎక్కువగా క్రైమ్ లు మాత్రం ఆగటం లేదు. కొంతమంది వారి కామ కోరికలతో వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అక్రమ సంబంధాలతో చాల మంది జీవితాలను ఖరాబ్ చేసుకున్నారు. మరి కొంత మంది వారి అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నా భార్య, భర్తలను చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎదో ఒక్క ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి. 

 


పెళ్లి చేసుకొని భార్యభర్తలు సంతోషంగా కాపురాలు చేసుకోవాలి. కానీ కొన్ని వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూలుస్తున్నాయి. వారి పడక సుఖం కోసం పాకులాడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు కొందరు. పరాయి వ్యక్తుల మోజులో కొందరు దుర్మార్గులు కట్టుకున్న వాళ్లని చంపేందుకు కూడా వెనకాడడం లేదు. అలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో రాసలీలలు సాగిస్తూ భార్య అడ్డంగా దొరికిపోవడంతో భర్త దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

 

 

మీరట్‌లోని కశ్యప్ కాలనీకి చెందిన సయ్యద్, సమీర భార్యాభర్తలు. కొద్దికాలంగా సమీర పక్కింటి వ్యక్తి అహ్మద్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పడక సుఖం కట్టుకున్న వాడిని నిలువునా మోసం చేసింది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది. ఓ రోజు ఇంటి టెర్రస్ ‌పై ప్రియుడితో శృంగారంలో రెచ్చిపోయింది.

 

 

రెచ్చిపోయి ప్రియుడితో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. భర్త అదే సమయంలో టెర్రస్‌పైకి రావడంతో ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సయ్యద్‌ని చూడగానే భార్య ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియడితో ఎంజాయ్ చేస్తున్న భార్యని ఇంట్లోకి లాక్కొచ్చిన భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. తన సోదరుడిని పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెకు ఉరివేసి చంపేశారు. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: