ఇటీవల వైఎస్ఆర్ సీపీ పార్టీ నుంచి అనర్హత వేటుకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు.. ఆంధ్రాలో రెడ్డి రాజ్యం... అధికారాన్ని చాలా ఇస్తుందని మరోసారి సంచలనమైన కామెంట్ చేశారు. న్యాయస్థానాల్లో కూడా అవగాహన లేని చట్టాలు గురించి సరిగ్గా అనుభవం లేని రెడ్డి న్యాయమూర్తులు రాష్ట్ర న్యాయ వ్యవస్థని అగౌరవ పరుస్తున్నారు అని అన్నారు.


రాష్ట్రంలో రెడ్డి  ప్రాసిక్యూటర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్.. గా  చెవిరెడ్డి శ్రీదేవి రెడ్డి, కాకుమాను బాల హనుమంత్ రెడ్డి, కా సు వెంకట్ రెడ్డి, ఎస్ సోమశేఖర్ రెడ్డి, పి. రవీందర్రెడ్డి , అయ్యప్ప రెడ్డి , ఎన్ .మధుసూదన్ రెడ్డి,  వి.నాగిరెడ్డి, ఇలా చెప్పుకుంటే రాష్ట్రంలో ఉన్న  అన్ని జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్  క్రి రెడ్డి న్యాయమూర్తులు ను జగన్ ప్రభుత్వం నియమించింది. సీఎం జగన్ కుల పిచ్చి తో సర్వోన్నతమైన న్యాయస్థానాల ను తన కుల గుప్పిట్లో ఉంచుకొని.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు.తన అధికార దాహం తో స్వతంత్ర వ్యవస్థ లైన హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘం మొదలగు సంస్థలన్నింటి లోనూ..  రెడ్లు దే పై చేయి గా.. నియామకాలు చేపడుతున్నారు.


అధికారంలోకి  రాగానే రాష్ట్ర దిశ దశను మార్చేస్తా నన్న  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్ర దిశ.. అంతటినీ రెడ్లు చేతిలో పెట్టే సారు. ఇలాంటి కుల పిచ్చి ఉన్న సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ఆరోపించారు.
ఇప్పటికైనా తన పరిపాలన లోపాలు తెలుసుకోకపోతే  గద్దె దిగడం ఖాయం అన్నారు. దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కి నీకు ఉన్నటువంటి కేసులు.. ఎవరి పై న లేవని.. ముందు నువ్వు తెలుసుకోవాలని ఖండించారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక సిబిఐ కేసులు పెట్టించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: